దేశ రాజధానిలోని పాఠశాలలపై బాంబు దాడుల బెదిరింపుపై వచ్చిన విజ్ఞప్తిపై స్పందిస్తూ.. న్యూఢిల్లీలోని 4,600 పాఠశాలల కోసం మొత్తం ఐదు బాంబు నిర్వీర్య స్క్వాడ్లు, 18 బాంబు...
పౌరసత్వ సవరణ చట్టం సి.ఏ.ఏ. కింద మొదటిసారిగా 14 మందికి పౌరసత్వ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన తర్వాత బొంగావ్లోని అనేక టి.ఎం.సి. మద్దతుగల సంస్థలకు చెందిన మతువా...
ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ముఖ్యమంత్రి ఇంట్లోనే తనను పలుమార్లు చెప్పుతో కొట్టారని స్వాతి మలివాల్ ఆరోపించారు. గురువారం రాజ్యసభ...
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మురమళ్ళ నుండి పల్లంకుర్రు వరకు ఆధునికరించిన ఏటిగట్టు డొల్లతనం గతంలో బయటపడింది. కుండలేశ్వరం స్నాన ఘట్టం సమీపంలో సుమారు 60 మీటర్ల మేర...
గద్వాల జిల్లా పైపాడులో వివాదం చోటుచేసుకుంది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ నంబరు 167లో ఉన్న ఈ.వీ.ఎం. లో కారు గుర్తు కనిపించకుండా...
మంగళవారం తెల్లవారుజామున ముంబైలో భారీ హోర్డింగ్ కూలిపోవడంతో మరణించిన వారి సంఖ్య 12కి పెరిగింది, చిక్కుకున్న వారి కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం రాత్రి నుంచి...
సుప్రసిద్ద యోగా గురువు, పతంజలి ఆశ్రమస్థాపకులు బాబా రామ్ దేవ్ శిష్యుడు సీనియర్ సిటిజన్ కాకినాడ పతంజలి భాస్కరరావు ఆదివారం ఉదయం శివసాయుజ్యం చెందారు. ఆయనకు భార్య...
ప్రజా సంక్షేమానికి భరోసా ఇవ్వలేని వై.సీ.పీ. ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలను వక్రీకరించేలా ఉన్నాయని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...
లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యూ.ఎఫ్.ఐ. మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్పై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు ఈ...