News

Corruption C/o మున్సిఫల్‌ ఆఫీస్‌..!

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిఫల్‌ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. తడిపితేనేగాని పనులు జరగని దాఖలాలు అనేకం.

ప్రత్యేక సచివాలయ వ్యవస్థ వచ్చినప్పటికీ ఈ తంతు షరామామూలే అంటున్నారు బాదితులు. గతంలో అనేక విడతలుగా ఏసీబీ అధికారులు సామర్లకోట మున్సిఫల్‌ కార్యాలయంపై దాడులు చేసి నిందిత ఉద్యోగులను సస్పెండ్ చేసినప్పటికీ ఇక్కడ అవినీతి మామూలైపోయింది.

తాజాగా రూ.8,000 లంచం తీసుకుంటుండగా సామర్లకోట తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న ఉప్పు దుర్గ బాలాజీ రమణమూర్తిని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సామర్లకోట మండలం పనసపాడు గ్రామానికి చెందిన అవసరాల రామలక్ష్మి తన భర్త ఏవివి ఎస్ ఎస్ కుమార్ మృతి చెందగా ఆయనకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, రామలక్ష్మి కి చెందిన జనన ధ్రువీకరణ పత్రాల కోసం ఇటీవల తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసింది. ఆర్ఐ రమణమూర్తి రూ.10,000 డిమాండ్ చేశారు. రూ.8,000కు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను సంప్రదించింది.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం