ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎం.ఎల్.సీ. ఇళ్ల వెంకటేశ్వరరావు అధ్వర్యంలో గ్రూప్ మరియు D.Y.E.O పోటీ పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. పోటీ పరీక్షలు కి సిద్ధం అవుతున్న విద్యావంతులైన నిరుద్యోగ యువతకు అందరికీ సమాచారం అందించవలసిందిగా ఆయన కోరారు. సామాజిక స్పృహతో ఎం.ఎల్.సీ. లు చేసే ఈ కార్యక్రమం నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా చేయలని సూచించారు. ఈ నెల ఆదివారం 4.2.2024 సాయంత్రం 4గంటల నుండి 7గంటల వరకు కాకినాడ నగరంలో అంబేడ్కర్ భవన్ దగ్గర భారత సమాజం 120పేజీలు, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 100పేజీలు నోట్స్ ఉచితంగా ఇవ్వబడునని తెలిపారు.
D.Y.E.O పోటీ పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు…
![WhatsApp Image 2024-02-01 at 12.38.52 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-01-at-12.38.52-PM.jpeg?resize=1200%2C700&ssl=1)