News

KMC సెక్రటరీ ఏసుబాబుకి గ్రేడ్ 1 కమిషనర్ గా పదోన్నతి

సమర్థవంతంగా విధులు నిర్వర్తించి కాకినాడ నగరపాలక సంస్థ కీర్తి ప్రతిష్టలు పెంపొంది స్తానని కెఎంసి గ్రేడ్ వన్ కమిషనర్ ఎం ఏసుబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకు నగర పాలక సంస్థ సెక్రటరీ గా పనిచేస్తున్న ఏసుబాబు ఇటీవల ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కె ఎం సి స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా ఉత్తర్వులు ద్వారా గ్రేడ్ వన్ కమిషనర్ గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమర్థవంతంగా సేవలు అందించి కాకినాడ నగర పాలక సంస్థ ప్రగతి పథంలో నడిపించిందేకు తనవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం