Exclusive

RTI దరఖాస్తు దారుడిపై దాడిని ఖండిచాలి… -జే.ఏ.సీ. అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్-

WhatsApp Image 2024-03-15 at 2.55.12 PM

ఆంధ్ర ప్రదేశ్ ఆర్.టీ.ఐ. జే.ఏ.సీ. ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అదనపు ఎస్.పీ. ని కలిసి ఏర్.టీ.ఐ. దరఖాస్తుదారుడు పై జరిగిన దాడిని వివరించి ఫిర్యాదు ఇచ్చారు. గత నెల 06/02/2024 న అమలాపురం ఏం.పీ.డీ.ఓ. కార్యాలయానికి మొదటి అప్పీలుకు హాజరవ్వాల్సిందిగా లేఖ ద్వారా దరఖాస్తు దారుడు ఎస్. రాంబాబు అనే ఏలూరు నివాశికి తెలియజేశారు.అయితే దీనికి హాజరైన అతనిపై ప్రణాళిక ప్రకారం అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ లు, సర్పంచ్ ల భర్తలు కలిసి విచక్షణా రహితంగా దుర్భాషలాడుతూ ధాడి చేసి కర్ణభేరి లు దెబ్బతినేలా తీవ్రంగా గాయపరచారన్నారు.

దీనికి ప్రధాన బాధ్యులు అమలాపురం ఎం.పీ.డీ.ఓ., అమలాపురం ఈ.ఓ.పీ.ఆర్. & ఆర్.డీ., పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి రుద్రరాజు, సూరపు రాజు, వీరితో పాటుగా సర్పంచ్ లు మరియు సర్పంచ్ ల భర్తలు దాడిచేసారన్నారు. వీరిపై పూర్తి విచారణ చేసి వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ఆర్.టీ.ఐ. జే.ఏ.సీ. అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, ఉపాధ్యక్షురాలు కామిరెడ్డి లలితాదేవి డిమాండ్ చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.