పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన విశ్వరూప్…
విద్యా వ్యాప్తి కై నాడు నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు దీటుగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతూ… పిల్లలు బడికి ఆకర్షితులయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిధిలో బండారులంక గ్రామంలో పలు ప్రారంభోత్స వాల శంకుస్థాపన కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. తొలుత మండలం గ్రామంలో వేదాంత కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులైన రూ. 38 లక్షల రూపాయలతో నిర్మించిన […]