భారత్ అభివృద్ధి లో లాల్ కిషన్ అద్వానీ పాత్ర కీలకం… -పురంధేశ్వరి-
భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కిషన్ అద్వానీ బీ.జే.పీ. ఎదుగుదలతో పాటు దేశ అభివృద్ధి లో కీలక పాత్ర పోషించారని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఆయన్ని కొనియాడారు. దేశానికి అద్వానీ చేసిన సేవలు దేశ ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి కి భారతరత్న రావడం నాతో సహా భారతీయులందరికీ ఎంతగానో సంతోషమని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీ.జే.పీ. రాష్ట్ర కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో […]