Lkadvani Political

భారత్ అభివృద్ధి లో లాల్ కిషన్ అద్వానీ పాత్ర కీలకం… -పురంధేశ్వరి-

భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కిషన్ అద్వానీ బీ.జే.పీ. ఎదుగుదలతో పాటు దేశ అభివృద్ధి లో కీలక పాత్ర పోషించారని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఆయన్ని కొనియాడారు. దేశానికి అద్వానీ చేసిన సేవలు దేశ ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి కి భారతరత్న రావడం నాతో సహా భారతీయులందరికీ ఎంతగానో సంతోషమని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీ.జే.పీ. రాష్ట్ర కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో […]

d0211b95-96ba-4370-ab42-81c8aae47a5c Trending News

వారికి ఇళ్ల రిజిస్ట్రేషన్స్ చేయాలి… -కమిషనర్ జి. సాయి ప్రసాద్-

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని ప్రారంభిం. అందులో భాగంగా ఇప్పటి వరకు అందించిన స్థలాలను రిజిస్ట్రేషన్స్ చేయడం కొరకు సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి. సాయి ప్రసాద్ అమరావతి నుండి 26 జిల్లాల కలెక్టర్లు, జే.సీ. లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు […]

dc-Cover-nb20g60m5o9ut1pathe5asa1n7-20160213055611.Medi Political

అంగన్వాడీల తొలగింపునకు ఆదేశాలు..

ఆంద్ర రాష్ట్రంలో విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం సంబందిత అధికారులు కలిసి  నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విధుల్లోకి వస్తున్న వారిని కూడా అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది.అదేవిదంగా విధుల్లోకి వచ్చిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి కల్పించాలని ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణనించిందని సమాచారం.

R Viral

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

ప్రకాశం జిల్లాలో కొత్త సంవత్సరం రోజు విషాదం చోటుచేసుకుంది. బెస్తవారిపేట మండలం చెట్టిచర్ల గ్రామ సమీపంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో అమరావతి-అనంతపురం వైపు వెళ్తున్న సమయంలో అటువైపునుంచి వస్తున్న బైకును వేగంగా ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థనిక పోలీసులు వెంటనే ఘటణ జరిగిని ప్రదేశానికి వెళ్లి భాదితులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు బేస్తవారిపేట మండలం పాపాయిపల్లి గ్రామానికి చెందిన […]

N-Chandrababu-Naidu Political

జనవరిలో అభ్యర్థులను ఖరారు చేయనున్న టీడీపీ…

2024 లో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను గుర్తించే ప్రక్రియను టీడీపీ పార్టీ వేగవంతం చేసినట్లు తెలిపింది. సీట్ల కోసం జనసేన పార్టీతో చర్చలు జరపడంతో పాటు, జనవరి నెలాఖరులోగా అభ్యర్థులను ఖరారు చేయాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించడం వల్ల ప్రజల్లోకి వెళ్లేందుకు తమకు చాలా సమయం లభిస్తుందని తెలియచేసింది. ప్రజావాణి కార్యక్రమాల్లో భాగంగా త్వరలోనే తిరుపతి, అమరావతిలో బహిరంగ సభలు నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది.

OIP (22) Exclusive

వైసీపీ పార్టీలో భారీగా ఇంఛార్జుల మార్పు…

అధికార పార్టీ వైం.సీ.పీ. పార్టీలో భారీగా అధికారులను మార్పు చేయనున్నట్లు తెలుస్తుంది. దీని ప్రభావంతో ఆ పార్టీ లో భారీ కుదుపులు చోటు చేసుకుంన్నాయి. జరగబోయే ఎన్నికల్లో దృష్యా వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భారీ మార్పులను చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొందరు ఇన్చార్జులను మార్చారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉండే టికెట్ దక్కని అభ్యర్థులను సంతృప్తి పరచడానికి ఇన్చార్జి పోస్టులను అప్పగించినట్లు కూడా తెలుస్తోంది.

why-is-amaravathi-so-cherished-1200x675 Exclusive

ఏపీ రాజధాని అమరావతే… -కేంద్రo స్పష్టo-

దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి మొదటి స్థానమిచ్చినట్లు కేంద్రం చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదించినట్లు వెల్లడించింది. రాజ్యసభలో ఎం.పీ. జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానమిచ్చింది. దేశంలోని 39శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా? కాదా? అని ప్రశ్నించిన ఎం.పీ. ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రాల […]

R (3) Weather

సహాయక చర్యల్లో లోపం తలెత్తకుండా చూడండి

బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుపానుగా మారుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఆదేశించారు. తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 4 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, అది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని అధికారులు సీ.ఎం. కు తెలియజేశారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే […]

IMG-20231031-WA0009 Political

ఇసుకలో 2000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు… -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి-

ఇసుక విషయంలో పాలకులు ఏవిధంగా జేబులు నింపుకుంటున్నారన్న విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియకు వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇసుక వ్యవహారాన్ని లేవనెత్తి గణాంకాలతో సహా ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తూ ఇసుక వ్యవహరంలో నైనా ప్రభుత్వం సమాధానం చెబుతుందా అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అనంతమైన సహజవనరులు ఉన్న రత్నగర్భ , నదీ నదాలు ఓడరేవులు సువిశాలమైన సముద్రతీర ప్రాంతం ఉన్న రాష్ట్రమన్నారు. భవన నిర్మాణానికి కావలసిన ఇసుక […]