అనపర్తి లో ఘోర ప్రమాదం… రైలు ఢీకొని వ్యక్తి మృతి…
తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తేలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అనపర్తి కి చెందిన గొలుగురి వెంకటరెడ్డి వ్యక్తిగత పని నిమిత్తం అనపర్తి లో రైల్వే పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందిని వారు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసామని, దర్యాప్తు […]