handcuffs-police-professinal-steel-metal-black Viral

పేస్ బుక్ ఫెక్ లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్…

విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అనే వ్యక్తి పేస్ బుక్ ఫెక్ లో వర్ర రవీంద్ర రెడ్డి అనే పేరు పై దొంగ అకౌంట్ ఓపెన్ చేసి వై.ఎస్. షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వై.ఎస్. సునీత ల పై అసభ్యకర పదజాలం తో అవమానించేలా పోస్టులు చేసారు. ఆ విసయం తెలుసుకున్న వర్ర రవీంద్ర రెడ్డి తన ప్రొఫైల్ తో ఎవరో పోస్టులు పెడుతున్నారని పులివెందుల అర్బన్ పోలీస్ […]

WhatsApp Image 2024-01-22 at 9.07.50 PM Future

సనాతన ధర్మ విశిష్టతను చాటిన క్షణాలివి… -పవన్ కళ్యాణ్-

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం, ఆలయంలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆదివారమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడు జన్మించిన పుణ్య స్థలిలో అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారని తెలిపారు. జగదభిరాముణ్ణి అక్కున చేర్చుకున్న అయోధ్యాపురిని తిలకిస్తూ ఆ ప్రాంత విశిష్టతలను తెలుసుకున్నారు. శ్రీరామ నామ జపంతో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ మందిరం దగ్గర సెల్ఫీ తీసుకొని సామాజిక […]

1563110095455_1. Guntur

గుంటూరులో ప్రారంభమయిన నంది నాటకోత్సవాలు….

గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవ వేడుకలు నిర్యహిస్తున్నారు. 1200 మంది నాటక రంగ కళాకారులు ఈ పోటీల కోసం వివిధ రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. ఈ సందర్బంగా కళా పరిషత్ నిర్వాహకులు మాట్లాడుతూ… నాటక రంగానికి పునర్జీవం రావాలంటే, నాటకాలు ఆడడానికి ఆడిటోరియాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పోటీలను పారదర్శకంగా నిర్వహించేందుకు, విజేతలకు అవార్డులు ఇచ్చేందుకు దానికి   సంబందించిన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కళాకారులకు […]

bc386be4-3844-4981-b99a-b55d9cc669e5 Political

ఈ.వీ.ఎమ్. మిషన్ ల పై అవగాహన సదస్సు…

వచ్చే ఎన్నికల్లో ఈ.వీ.ఎమ్. మిషన్ లను ఎలా ఉపయోగించాలనే విషయం పై కాకినడ జిల్లా జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయంలో ఎర్పాటుచేసిన ఈ.వీ.ఎమ్. మిషన్ అవగాహన సదస్సును తాసిల్దార్ బీ. శ్రీదేవి ప్రారంభించారు. 2024 లో జరగబోయే ఎన్నికల్ల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈ.వీ.ఎమ్.)లను ఉపయోగించి ఓటర్లు ఓటు ఎలా వెయ్యాలో డెమో రూపంలో ఆమే ఓటర్లకు వివరించారు. ఈ కార్యాక్రమంలో జగ్గంపేట తాసిల్దార్ బీ. శ్రీదేవి, ఎలక్షన్ కమీషన్ అధికారులు, ఓటర్లు పాల్గొన్నారు.