ntr Exclusive

ఎన్.టి.ఆర్. కి నివాళి అర్పించిన నజసేన అధినేత…

నందమూరి తారక రామారావు 101 జయంతి సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆయన కు నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు నేలకు, తెలుగు జాతికి మరింత సొబగులు అద్దినవారిలో ఎన్.టి.ఆర్. ఒకరని అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నానని అన్నారు. ఒకపైపు సినీ రంగంలోనూ, మరోవైపు రాజకీయ రంగంలోనూ తనదైన శైలితో అందరి మనసుల్లో నిలిచిన ఏకైక వ్యక్తి ఎన్.టీ.ఆర్. ఏ అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఆయన […]

maxresdefault (1) Political

రవణం స్వామి నాయుడుకి ధన్యవాదాలు… -పవన్ కళ్యాన్-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా వచ్చి తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంతోపాటు జనసేన పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలో ప్రచారం చేసి, అండగా నిలిచిన అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామి నాయుడుకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘంగా మొదలై సమాజ […]

WhatsApp Image 2024-04-02 at 4.01.27 PM Konaseema

ప్రజాస్వామ్య పరిపుష్టికి ఓటే దివ్య ఔషధం…

ప్రజాస్వామ్య పరిపుష్టికి ఓటే దివ్య ఔషధం మని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జి.ఎం.సి. బాలయోగి స్టేడియం నందు క్రమబద్ధమైన ఓటరు విద్య ఎన్నికలలో భాగస్వామ్యం స్లీప్ లో భాగంగా ఎన్నికల సంఘం ఏర్పడిన మొదటి నుంచి ఇప్పటివరకు ఓటింగ్ నిర్వహణ తీరును బ్యాలెట్ ఓటింగ్, ఎలక్ట్రానిక్ ఓటింగ్, ఓటర్ వెరిఫై బుల్ పేపర్, ఆడిట్ ట్రయల్ విధానాలు ప్రతిబించే విధంగా సర్వ శిక్ష అభియాన్ సిబ్బంది, డ్వాక్రా, మెప్మా సభ్యులతో […]

if-this-jungle-law-continues-jsp-tdp-bjp-must-unite_b_1605210844 Political

ఈ ఉమ్మడి పార్టీలతోనే ఆంధ్ర రాష్ట్రం అబివృద్ధి… – కొండబాబు –

వై.సీ.పీ. ప్రభుత్వ అరచాక అవినీతి పాలనలో అదోగతి పాలయ్యన ఆంధ్ర రాష్ట్రన్ని అభవృద్ధి పదంలో నడిపించాలంటే తెలుగుదేశం, జనసేన, బీ.జే.పీజ కూటమి అధికారంలోకి తీసుకురావలిసిన ఆవశ్యకత నేడు రాష్ట్ర ప్రజలపై ఉందని కాకినాడ సిటీ టీ.డీ.పీ. ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలం, బొప్పూడి వద్ద నిర్వహిస్తున్న ప్రజాగళం బహిరంగ సభకు కాకినాడ సిటీ నియోజకవర్గం నుండి బస్సులు కార్లతో పెద్ద ఎత్తున తెలుగుదేశం […]

WhatsApp Image 2024-03-03 at 10.07.05 PM Education / Career

కాకినాడలో ఘనంగా జె.వి.వి. సైన్స్ అవార్డ్స్ కార్యక్రమం…

విద్యార్థులు తమ‌జ్ఙాన సంపదను పెంచుకోవాలంటే, అందరితోనూ పంచంకోవాలని ముఖ్య వక్త ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జె.ఎన్.టి.యు.కె. ప్రొఫెసర్ మురళీకృష్ణ కోరారు. జెవివి సైన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కాకినాడలో జె.ఎన్.టి.యు.కె. నందు ఘనంగా ఏర్పాడుచేసారు. ఈ కార్యక్రమం జిల్లా జె.వి.వి. అధ్యక్షులు కె.ఎమ్.ఎమ్.ఆర్.ప్రసాద్ అధ్యక్ష వహించారు. ఈ సందర్బంగా మురళీకృష్ణ మాట్లాడుతూ… మొట్టమొదటి శాస్త్రవేత్త పిల్లవాడు అని , బాల్యం నుండి పిల్లలలో ఉదయించే ఎన్నో ప్రశ్నలే వారిని శాస్త్రవేత్తలు గా మారుస్తాయన్న అబుల్ కలాం వ్యాఖ్యలను […]

WhatsApp Image 2024-03-02 at 4.40.45 PM Education / Career

విద్య హక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలి… -న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు-

పేదలకు అందాల్సిన విద్య దూరం అవుతోందని అందువల్ల విద్యాహక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలని పౌరహక్కుల పోరాట నేత, న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. శనివారం కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో విద్యార్థుల సాధన కొరకు పి.టి.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో అవగాహన సదస్సును రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ… దేశంలో అన్ని రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటే విద్య మాత్రం ఎందుకు రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదంటూ ప్రశ్నించారు. విద్యార్థుల […]

WhatsApp Image 2024-02-29 at 5.17.56 PM Exclusive

మానవత్వం చాటుకున్న సానా సతీష్ బాబు…

ప్రముఖ సామాజికవేత్త సానా సతీష్ బాబు తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామస్తుడు కందికట్ల నూకరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నాణ్యమైన వైద్యాన్ని పొందలేకపోతున్నారనే విషయం తెలుసుకున్న సానా సతీష్ బాబు నూకరాజు వైద్యాన్ని ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులకు రూ. 50 వేల రూపాయిలు చికిత్స నిమిత్తం సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా అందజేశారు. […]

WhatsApp Image 2024-02-08 at 12.50.03 PM Viral

కాకినాడ జిల్లాలో మొబైల్ ఫోన్లు రికవరీ…!!!

ఈ మద్య కాలంలో చాలా మంది తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకుంటున్నారు. వారికోసం ప్రభుత్వం మొబైల్ ట్రాకింగ్ సిస్టంను ప్రవేశపెట్టింది. దీనితో దొంగతనానికి గురయిన ఫోన్లను కనిపెట్టి భాదితులకు అందిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో ఆయా ప్రాంతలలో ఇప్పటి వరకూ చోరికి గురయిన 1350సెల్ ఫోన్ లను కాకినాడ పోలీస్ అధికారులు రికవరీ చేశారు. ఆ సెల్ ఫోన్లను జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం భాదితులకు అందచేసినట్లు జిల్లా ఎస్.పీ. సతీష్ కుమార్ తెలిపారు. ఈ […]

WhatsApp Image 2024-02-07 at 8.28.11 PM Trending News

రాక్తదానంచేసి ప్రాణ దాతకాండి…. -డా. కృతికాశుక్లా-

ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా కోరారు. బుధవారం కాకినాడలోని కలెక్టరేట్ ఆఫీస్ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయం వద్ద రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా, వివిధ అధికారులతో కలిసి లాంఛనంగా ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రతి మూడు నెలలకు ఒకసారి వికాస సంస్థ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఆయా సంస్థలకు రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన […]

WhatsApp Image 2024-01-27 at 7.48.47 AM Kakinada

సాగరతీరాన అలరించిన విద్యార్థులు…

దేశంలో వివిధ ప్రాంతాల విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టెలా, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ పునాది అని రుజువు చేశారు ఈ చిన్నారులు. స్థానిక దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో సాగర్ తీరాన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులుచే సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించి, సాగర్ తీరానికి వచ్చిన నగర ప్రజలను ఎంతో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే యోగా, నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ […]