OIP (16) Kakinada

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కీలక నిర్ణయన్ని ప్రకటించారు. ఆయన సమవేశంలో మాట్లాడుతూ… నేను, జనసేన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెళ్లడించారు. దీనితో పిఠాపురంలోని జనసైనికులలో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ రాష్ట్రంలో అంతగా సత్తా చూపకపోగా పిఠాపురం నుంచి వంగా గీత అఖండ మెజారిటీతో విజయం సాధించింది. నేడు పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాన్ పోటీ చేస్తే లక్షకు పైగా మెజారిటీ ఉంటుందని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. పవన్ […]

WhatsApp Image 2024-03-03 at 6.02.23 PM Viral

15 ఏళ్లుగా మోసం చేశారు…

2009 నుండి ఏటిమొగలో చేపల వేటనే జీవనాధారంగా చేసుకున్న మత్స్యకారులకు ఓ ఎన్ జి సి సంస్థ నష్టపరిహారం అందించాల్సి ఉందని జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్‌ పేర్కొన్నారు. కాకినాడ యాంకరేజీ పోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓఎన్జిసి బాధితుల పోరాట శిబిరం వద్ద జరుగుతున్న ఆందోళన కార్యక్రమానికి ముత్తా హాజరై మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ కాకినాడ సముద్ర తీరానికి 60 కిలోమీటర్ల దూరంలో […]

WhatsApp Image 2024-02-29 at 9.59.48 PM Exclusive

తమ స్థలాన్ని తమకు అప్పగించండి… -ఆకుల నరేష్-

కాకినాడలోని మహాలక్ష్మి నగర్ ప్రాంత శివారులో ఉన్న ఆకుల గోపయ్య ఎడ్యుకేషన్ ట్రస్టుకు సంబంధించి ఉన్న ఎనిమిది ఎకరాల 85 సెంట్లు భూమిని సర్వే చేసి తమకు అందించాలని స్థల హక్కుదారుడు ఆకుల నరేష్ వేడుకొన్నారు.15 ఏళ్ల నుండి ఈ స్థలం కాకినాడకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధి బంధువులు తమదే అంటూ ఇబ్బందులు పెడుతున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేదన్నారు. తక్షణమే మా ఈ స్థలాన్ని సర్వే చేసి అధికారులు అప్పగించాలని […]

tdp-flag-22-1503346947 Political

టీ.డీ.పీ. పై పలువురు నాయకుల అసంతృప్తి…

టీడీపీ 94 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించినప్పటికీ అందులో చోటు దక్కించుకోవడంలో పలువురు సీనియర్ నేతలు విఫలమయ్యారు. ప్రధానంగా టీ.డీ.పీ. సీనియర్లు కె. కళా వెంకటరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, యరపతినేని శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్‌రావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు పేర్లు జాబితాలో కనిపించలేదు. టీ.డీ.పీ. కి మద్దతు పలికిన నలుగురు వైఎస్సార్సీ ‘రెబల్’ ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు మాత్రమే జాబితాలో ఉంది. అనంతపురం జిల్లా […]

3239045 Political

సమిష్టి సహకారంతో విజయం సాధిస్తాం…

జనసేన పార్టీఇంచార్జ్, రాష్ట్ర పి.ఎ.సి. సభ్యుడు పంతం నానాజీ అధ్వర్యంలో గంగరాజు నగర్ కాకినాడ గ్రామీణ నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని కార్యకర్తల మధ్య జనసేన, తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రారంభించారు.

WhatsApp Image 2024-02-24 at 10.50.08 AM Exclusive

గ్రామీణ కష్టజీవులకు భూ పంపిణీ చేయాలి…

శ్రమనే నమ్ముకుని కష్టపడి పని చేసుకుని కడుపు నింపుకుంటున్న కష్టజీవులకు కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు మేరకు భూ పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి 200 రోజులు పని దినాలు కల్పించి 600 రూపాయలు వేతనం చెల్లించాలన్నారు. ఈ డిమాండ్లను అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఆయన అన్నారు. శనివారం ఉదయం […]

WhatsApp Image 2024-02-21 at 6.41.57 PM Exclusive

సింగిల్ డెస్క్ విధానం క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు…

కాకినాడలోని కలెక్టరేట్ కోర్టు హలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశిన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… సింగిల్ డెస్క్ విధానం క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి అందిన ధరఖాస్తులపై త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సింగిల్ డెస్క్ విధానం క్రింద గడచిన త్రైమాస కాలంలో అందిన ధరఖాస్తుల పరిష్కారం, చిన్న, మద్య తరహా పరిశ్రమల ప్రోత్సాహనికి […]

WhatsApp Image 2024-02-16 at 2.21.10 PM Viral

డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టు విచారణ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు పిటిషన్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విచారణకు అనుమతి కోరారు. ఎస్‌.జీ.టీ. టీచర్ పోస్టులకు బీ.ఈ.డీ. అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. బీ.ఈ.డీ. అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా […]

WhatsApp Image 2024-02-13 at 2.06.53 PM Exclusive

దేశవ్యాప్త బంద్ గోడపత్రిక ఆవిష్కరణ…

రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని ఏర్పాటు చేయాలని, కౌలు రైతులకు పంట రుణాలు, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం భూ యజమానితో సంబంధం లేకుండా కల్పించాలని, తదితర సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తేదీన గ్రామీణ బంద్, ట్రాన్స్ పోర్ట్ సమ్మె సందర్బంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో గోడ పత్రికను అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల […]

maxresdefault (1) Viral

రాత్రి సమయంలో నిర్మానుష రోడ్లలో జాగ్రత్త వహించాలి…

కాకినాడ లో దారి దోపిడీ దొంగల్లు పేట్రేగిపోతున్నారని కాకినాడ పోలీసులు స్థానిక ప్రజలను హేచ్చరించారు. రోజు సాయంత్రం 7 గంటలు దాటితే వీరి సంచారం పాక్షికంగా మొదలై 10 దాటితే తీవ్రంగా మారుతుందని తెలిపారు. వీరి లక్ష్యం నిర్మానుషంగా ఉన్న రోడ్ల లలో వంటరిగా వెళ్లేవారే అని తెలిపారు. వారికి ఆడ, మగా అనే బేధం లేదు చేతిలో రాడ్, బ్లేడు చూపించి సెల్ ఫోన్ లు, డబ్బులు, నగదు దొచుకిపోతున్నారని వెళ్లడించారు. ముఖ్యంగా కాకినాడ ఆర్టీసీ […]