పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కీలక నిర్ణయన్ని ప్రకటించారు. ఆయన సమవేశంలో మాట్లాడుతూ… నేను, జనసేన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెళ్లడించారు. దీనితో పిఠాపురంలోని జనసైనికులలో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ రాష్ట్రంలో అంతగా సత్తా చూపకపోగా పిఠాపురం నుంచి వంగా గీత అఖండ మెజారిటీతో విజయం సాధించింది. నేడు పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాన్ పోటీ చేస్తే లక్షకు పైగా మెజారిటీ ఉంటుందని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. పవన్ […]