వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలి…
అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి అగమ్యగోచరంగా తయారయ్యిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్ పేర్కొన్నారు. బాబు ష్యురిటీ భవిష్యత్తు గారంటీ ప్రచార కార్యక్రమం సామర్లకోట మండలం ఉండూరు లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో పైనా ప్రజలకు వివరించారు. తోటకూర శ్రీను, కుర్రా నారాయణస్వామి, చీకట్లవెంకటేష్, కొప్పిరెడ్డిరాజా, లు పాల్గొన్నారు.*