andhra-pradesh-cm-ys-jagan-mohan-reddy-while-1339438 Political

ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు 4% కోటాను సమర్థిస్తున్నాను… -జగన్ మోహన్ రెడ్డి –

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచనకు తాను గట్టి మద్దతు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం తెలిపారు. కర్నూలులో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఒకవైపు మైనారిటీ కోసం 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలని చూస్తున్న బీ.జే.పీ. తో చంద్రబాబు నాయుడు చేతులు కలుపుతూనే ఉన్నార. ని అన్నారు. ఊసరవెల్లి లాంటి చంద్రబాబు నాయుడుని చూశారా అని విమర్శించారు. మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం […]