WhatsApp Image 2024-07-03 at 6.27.36 PM Exclusive

అన్నవరం దేవస్థానంలో ఘోర విషాదం…

కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమ పాఠశాలలో ఘోర విషాదం జరిగింది. ఆ పాఠశాలలో చదువుకుంటున్న 15 మంది విధ్యార్థుల తీవ్ర అస్వస్థత పాలయ్యారు. సమాచారం తెలుసుకున్న యాజమాన్యం వెంటనే స్పిందించి అక్కడే ఉన్న దేవస్థాన వైద్యాధికారితో విద్యార్థులకు చికిత్స చేయించారు. విద్యార్థులు ఉదయం మొక్కలకు మందు కొట్టారని.. ఆ స్ప్రే వల్ల ఇలా అయ్యి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

WhatsApp Image 2024-02-16 at 4.12.09 PM Crime

నకిలీ కరెన్సీ తో ముఠా అరెస్టు…

కాకినాడ జిల్లాలో రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో నకలీ కరెన్సీ కలకలం రేపింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 20 లక్షలు నకలీ కరెన్సీ ని ఇచ్చి మోసం చేయడానికి ప్రయత్నించారు. ఆ విషయం తెలుకున్న ఆ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే పోలీసులు అక్కిడికి వచ్చి వారిని తనిఖీ చేసి ఆ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్సై వి. కిషోర్ బాబు […]

download Trending News

డిప్యూటీ కమిషనర్ గా రమేష్ బాబు నియామకం…

అన్నవరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబుకి డిప్యూటీ కమిషనర్ గా పదోన్నతి లభించింది. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికి ఈ.వో. గా నియమిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. అన్నవరం దేవస్థానంలో అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ తలుపులమ్మ తల్లి దేవస్థానం ఇన్చార్జి ఈ.వో. గా మధ్యలో కొంతకాలం ఆయన పనిచేశారు.

WhatsApp Image 2023-11-27 at 7.56.20 PM (1) Andhra Pradesh

త్రాగు నీరు లేక అల్లడిన గిరిప్రదక్షణ భక్తులు…

అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి గిరిప్రదక్షణ కు భక్తులు సుమారు లక్ష మంది పాల్గన్నారు. కానీ కనీస అవసరంమైన మంచి నీరు కూడా ఎక్కడ సరఫరా చెయ్యలేదు ఆవేదన వ్యక్తంచేశారు. భక్తులు గగ్గోళు పెట్టిన పట్టించుకోని ఏ.ఈ. గురవయ్య (బాబులు) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చేతగాని కాంట్రాక్టు సిబ్బందికి ఏ.ఈ. పదవి ఇచ్చి దేవస్థానం పరువు తీశారని అన్నారు. దీనిపై ఇ.ఓ. రామ చంద్ర మోహన్ కు పిర్యాదు చేస్తామని […]

WhatsApp Image 2023-10-21 at 5.12.34 PM Political

ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది… సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు

ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని రాష్ట్ర సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఆయన అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వై.ఎస్. జగ్మోహన్ రెడ్డి అనేక పాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు , అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన అన్నారు. పాలనా సంస్కరణలు అంటే గ్రామ వాలంటీర్లు, గ్రామ […]