assam Assam

38కి చేరుకున్న అస్సాం వరద మృతులు…

అస్సాంలో గత 24 గంటల్లో వరద నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందగా, అస్సాంలో వరదల కారణంగా ఇప్పటివరకు 38 మంది మరణించారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వరద నివేదిక ప్రకారం… జూలై 2న, టిన్సుకియా జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ధేమాజీ జిల్లాలో ఒకరు మరణించారు దానితో మొత్తం మరణాల సంఖ్య 38కి చేరుకుంది. అసోంలో వరద పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. 28 జిల్లాల్లో 11.34 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.

assam Assam

వరదలతో కొట్టుమిట్టాడుతున్న అస్సాం…

అస్సాంలో వరద పరిస్థితులు శుక్రవారం భయంకరంగా ఉన్నాయి. అనేక జిల్లాల్లో నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు వరదలో కొట్టుమిట్టాడుతున్నారని అధికారులు నివేదించారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదలకు దారితీశాయి. బజాలీ, బక్సా, బార్‌పేట, బిస్వనాథ్, కాచర్, దర్రాంగ్, గోల్‌పరా, హైలకండి, హోజాయ్, కమ్రూప్, కరీంనగర్, కోక్రాఝర్, లఖింపూర్, నాగావ్, నల్బారి, సోనిత్‌పూర్, సౌత్ సల్మారా, తముల్‌పూర్ మరియు ఉడల్‌గురితో సహా 19 జిల్లాల్లో నాలుగు లక్షల మందికి పైగా […]

j Assam

ఖాదూర్ సాహిబ్ ఎం.పీ. కి షాకిచ్చిన ఎస్.ఏ.డీ. చీఫ్…

ఖాదూర్ సాహిబ్ ఎం.పీ. గా ఎన్నికైన అమృతపాల్ సింగ్ నిర్బంధాన్ని ఒక సంవత్సరం పొడిగించడాన్ని ఎస్.ఏ.డీ. చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తీవ్రంగా వ్యతిరేకించారు. పంజాబ్ ప్రభుత్వ చర్యను రాజ్యాంగం మరియు ప్రాథమిక మానవ హక్కులు మరియు పౌర హక్కుల యొక్క స్పష్టమైన ఉల్లంఘన అని పేర్కొన్నారు. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ, అత్యున్నత గురుద్వారా సంస్థ కూడా అమృతపాల్ నిర్బంధాన్ని పొడిగించడాన్ని ఖండించింది. జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని దిబ్రూఘర్ జైలులో ఉన్న రాడికల్ […]

OIF (10) Exclusive

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అస్సాం కాంగ్రెస్ అభ్యర్థి…

అత్యధిక మెజార్టీతో లోక్‌సభకు ఎన్నికైన కాంగ్రెస్ నాయకుడు రకీబుల్ హుస్సేన్ జూన్ 11న అస్సాం అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్, పలువురు కాంగ్రెస్ నేతల సమక్షంలో ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ బిస్వజిత్ డైమరీకి అందజేశారు. ధుబ్రీ నుంచి ఎం.పీ. గా ఎన్నికైన ఆయనకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కూడా వీడ్కోలు పలికింది. అంతకుముందు మైనారిటీలు అధికంగా ఉండే ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత […]

c7df7331-7dcf-4c18-b83e-c3439ee28437 Assam

వాటర్ టేంక్ లో పాములు… భయంతో జనాలు…!!!

అస్సాం లోని నాగావోస్ జిల్లాలో ఒక వింట ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక గ్రామంలో ఒక బిల్డింగ్ లో నివసిస్తున్న ఓక వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్ కి వెళ్లాడు. కాని అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ పక్కన నుంచి రెండు మూడు పాముల తలలు బయటు కనిపించాయి. అది చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. వెంటనే అక్కడున్న స్థానికులను పిలిచాడు. స్థానికంగా పాముల్ని పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి […]

Amritpal-Singhs-arrest Exclusive

అమృతపాల్ సింగ్ కోసం ప్రచారం చేస్తున్న తల్లదండ్రులు…

అస్సాం జైలులో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబందించి అమృతపాల్ సింగ్ తల్లిదండ్రులు తమ కొడుకు కోసం ప్రచారం ప్రారంభించారు. ఖలిస్తానీ తీవ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను హతమార్చిన అమృతపాల్ సింగ్ గత ఏడాది ఏప్రిల్ 23వ తేదీన మోగాస్ రోడ్ గ్రామంలో అరెస్ట్ చేసినట్లు సంభందిత అధికారులు తెలిపారు. నెల రోజుల పాటు వేట సాగించిన తరువాత అరెస్టు చేయబడ్డాడని తెలిపారు. ఖలిస్తాన్ సానుభూతిపరుడు […]

BB1jKQjJ Assam

ఏ.పీ.సీ.సీ. అధ్యక్షుడి రాజకీయ సలహాదారుగా ప్రొడ్యూత్ బోరా…

అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని రాజకీయ సలహాదారుగా ప్రొడ్యూత్ బోరా నియమితులయ్యారు. అస్సాం పీ.సీ.సీ. ప్రెసిడెంట్ భూపేన్ కుమార్ బోరా ఆఫీస్ ఆర్డర్ ద్వారా ఈ ప్రకటనను వెల్లడించారు. ఈ సందర్బంగా భూపేన్ కుమార్ బోరా మాట్లాడుతూ… ప్రొడ్యూత్ బోరా నియామకం పార్టీలో మార్పుల తరంగం మధ్య వచ్చిందని తెలిపారు. అంతకుముందు రోజే ఏ.పీ.సీ.సీ. ఉపాధ్యక్షుడు ద్విజెన్ శర్మ తన రాజీనామాను సమర్పించారని అన్నారు. శర్మ తన పదవి నుండి వైదొలగాలని తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే […]