maxresdefault Viral

ప్రభుత్వ అధికారుల పై లోకాయుక్త పోలీసులు దాడులు… రూ.45.14 కోట్లు లభ్యం…

రాష్ట్రవ్యాప్తంగా 56 ప్రాంతాల్లో 11 మంది అధికారులపై లోకాయుక్త పోలీసులు జరిపిన దాడుల్లో రూ. 45.14 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఇందులో బ్యాంకు లాకర్లు, గృహాల విలువైన వస్తువులు మినహాయించబడ్డాయి. అవి ఇంకా విచారణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. బీ.బీ.ఎం.పీ. రెవెన్యూ అధికారి 32.20 ఎకరాల వ్యవసాయ భూమి, 15 నివాస స్థలాలతో పాటు 586 కాసినో నాణేలను కలిగి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక ప్రకటన ప్రకారం… బెలగావిలోని నిర్మితి కేంద్రం […]

R (1) Viral

క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్…

క్యాన్సర్ రోగులకు ముంబైలోని ప్రముఖ క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ సుభవార్త చేప్పింది. క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స తరువాత మళ్లి రెండవసారి క్యాంన్సర్ రోగం రాకుండా నిరోధించేందుకు సరికొత్త చికిత్సను విజయవంతంగా కనుగొన్నట్లు క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ వెళ్లడించింది. ఈ టాబ్లెట్లను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వీటి విలువ కేవలం 100 రూపాలు ఉంటాయని తెలిపారు. ఈ టాబ్లెట్లు అతి […]

OIP (12) Political

కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌పై అరెస్ట్ వారెంట్ కరార్…???

బీ.జే.పీ. నేతల నిరసన చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు కాంగ్రెస్‌ రాష్ట్ర ఐ.టీ. సెల్‌ హెడ్‌ బీ.ఆర్‌. నాయుడుపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని నగర పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఆందోళనలో పాల్గొన్న కరసేవక్ శ్రీకాంత్ పూజారిని ఇటీవల అరెస్టు చేసినందుకు వ్యతిరేకంగా బీ.జే.పీ. నాయకులు ప్రదర్శనలో పాల్గొన్నారు. బీ.జే.పీ. ప్రదర్శనకారులు ‘నేను కూడా కరసేవక్‌నే’ నన్ను కూడా అరెస్టు చేయండి అని […]

1200px-Aerial_view_of_NICE_Road_toll_booth Exclusive

రూ. 688 కోట్లతో అక్కడ హైవే ఆధునీకరణ…???

బెంగళూరు-మైసూర్ హైవే మరణాలకు నిలయమయ్యింది. ఆ మరణాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులువేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బెంగళూరు నుంచి మైసూరు కు వేళ్లే హైవేను మరింత సురక్షితంగా మార్చేందుకు, ఆధునీకరణ చేసేందుకు సుమారూ రూ. 688 కోట్ల రూపాయిలను ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. బెంగళూరు-మైసూర్ హైవేను వాహనదారులకు సురక్షితంగా మార్చేందుకు న్యూస్-18 సెంటర్ రూ.688 కోట్లు వెచ్చించనున్నట్టు వెళ్లడించింది. గత జూలై వరకు బెంగళూరు-మైసూర్ హైవేలో 121 మరణాలు సంభవించాయని తెలిపింది. దాదాపు 400 […]