జగన్ రెడ్డి పాలనకు జనం తెరదించుతారు.. —– కొండబాబు ——
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి అవినీతి అరాచక పాలనకు తెరదించి, సైకో ప్రభుత్వాని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు మద్దతుగా కొండబాబు స్థానిక 24 వ డివిజన్ నందు పర్యటించి కరపత్రాలను పంపిణీ చేశారు. ముందుగా పద్మనాభ నగర్ కనకదుర్గ ఆలయం, హనుమాన్ ఆలయం నందు చంద్రబాబు ఆరోగ్యంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ… […]