WhatsApp Image 2023-12-06 at 9.11.01 PM Andhra Pradesh

పంట పొలాల్లో నీటిని తొలగించే పనిలో అధికారులు…

మిచౌంగ్ తో పంట పొలాల్లోకి చేరిన నీటిని వీలయినంత త్వరగ తొలగించటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. తాడేపల్లిలో సీ.ఎం. క్యాంప్ కార్యాలయం నుండి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తుఫాను ప్రభావ అనంతరం తీసుకోబోయే చర్యలుపై జిల్లా కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్ నుండి జిల్లా ప్రతేక అధికారి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం శాఖ ప్రధాన […]