రాక్తదానంచేసి ప్రాణ దాతకాండి…. -డా. కృతికాశుక్లా-
ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా కోరారు. బుధవారం కాకినాడలోని కలెక్టరేట్ ఆఫీస్ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయం వద్ద రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా, వివిధ అధికారులతో కలిసి లాంఛనంగా ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రతి మూడు నెలలకు ఒకసారి వికాస సంస్థ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఆయా సంస్థలకు రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన […]