OIP (25) Political

లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి విజయం తధ్యం… -యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్-

2024 లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని, ఎన్నికల తర్వాత ప్రధాని ముఖాన్ని నిర్ణయిస్తామని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ వెల్లడించారు. నవభారత్ నవనిర్మాణ మంచ్ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’, యుపిలో లీక్ అయిన పేపర్ మరియు సమాజ్ వాదీ పార్టీతో పొత్తుతో సహా పలు అంశాలను వెళ్లడించారు. యూపీలో పొత్తు ఎలా సాగుతోందన్న ప్రశ్నకు రాయ్ […]

OIP (20) Political

ఏ.పీ. లో కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ లేదన్నవారికి బిగ్ షాక్….

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ లేకుండా పోతుందన్నవారికి భారి షాక్ తగిలింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన జోడో యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి భారి స్పందన లభించిడంతో పాటు అధిక మొత్తంలో విరాళాలు అందాయి. అన్ని రాష్ట్రలతో పోలిస్తే అంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విరాళాల సేకరనలో మొదటి స్తానంలో ఉందని వెళ్లడించారు. మొదటి 5స్థానాల్లో అత్యధికంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి అందిన విరాళం రూ. 1.149 కోటి రూపాయిలుగా […]

కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరిక… -పీ.సీ.సీ. సభ్యులు రుద్రరాజు-

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాజోలు మండలం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని రాజోలులో పొన్నాడ హనుమంతరావు ఆద్వర్యంలో అయన స్వగృహ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమవేశానికి పీ.సీ.సీ. సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలత కాంగ్రెస్ పార్టీ లో చేరాని వారికి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రజా బలంతో మరింత భలపడి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని […]

OIF Rajasthan

రాజస్థాన్ సీ.ఎం. గా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం…

రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీ.జే.పీ. నాయకుడు భజన్ లాల్ శర్మ ఎంపికయ్యారు. ఆయన జైపూర్‌లో పి.ఎం. నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీ.జే.పీ.అధ్యక్షుడు జే.పీ. నడ్డా సమక్షంలో కొత్త సీ.ఎం. గా ప్రమాణ స్వీకారం చేశారు. శర్మతో పాటు దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మూడింటిని రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల […]

OIP (6) Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. కామారెడ్డి పోస్టల్‌ కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ముందంజలోకి వచ్చారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ సత్తా చూపుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.