Kerala-Map-District Kerala

కేరళలో 3 కోవిడ్ మరణాలు నమోదు…

కేరళ రాష్ట్రంలో మరలా మూడు కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ కేసుల పెరుగుదల వల్ల రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. గత 10 రోజుల్లో రాష్ట్రంలో మూడు కోవిడ్-19 మరణాలు నమోదయ్యినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు తక్కువగా ఉన్నప్పటికీ మరణాల నిర్ధారణ వస్తుందని అన్నారు. కోవిడ్-19 వల్ల మరనించిన వారికి అంత్యక్రియలు చేసే సమయంలో కుటుంబ సంభ్యులు ప్రొటోకాల్‌ పాటించాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.