OIP Kerala

కోవిడ్-19 ని అరికట్టే చర్యలు తీసుకోవాలి… -ప్రతిపక్ష నేత వీడీ సతీషన్-

కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ… దేశంలో 89 శాతం కోవిడ్ కేసులు ఈ రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి స్పష్టమైన సమాచారం అందించలేదనన్నారు. రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి తీవ్రమవుతోందని అయితే దీనిపై స్పష్టమైన ప్రకటనలు విడుదల చేయలేని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశంలోని 1,800 కంటే ఎక్కువ […]

OIP (6) Exclusive

భారతదేశంలో కొత్తగా 237 కోవిడ్ కేసులు…

భారతదేశంలో 237 కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసులు 1,185 కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణాల సంఖ్య 5,33,309గా నమోదైంది తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు ఉంటే వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,69,336కి పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మంత్రిత్వ శాఖ […]