OIP (16) Crime

పాస్టర్ మాటలలో ప్రాణాలు కోల్పోయిన 200 మంది…!!!

కెన్యా దేశం లో వింత ఆచారంతో 200 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కెన్యాలో ఉన్న మెకంజీ చర్చ్ ఫాదర్ తీవ్రమైన ఆకలితో మరణించినవారందరూ పరలోకపు ప్రభువయిన యేసుకు కలిసే అవకాశం పొందుతారని ప్రచారం చేయడంతో వారందరూ తమ ప్రాణాలను త్యాగం చేసారు. కుటుంబ సభ్యులు సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. నెల రోజులుగా వెతికి 201 మంది మృత దేహాలను గుర్తించారు. ఒక్క రోజులోనే 22 శవాలను వెళికి తీసినట్లు అధికారులు తెలిపారు. చర్చ్ ఫాదర్ […]

WhatsApp Image 2024-01-12 at 7.05.02 PM Crime

కర్ణాటక లో ముస్లిమ్ యువతపై దాడి…

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల ధారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక హవేరీ జిల్లా హనగల్లోని వేర్వేరు మతాలకు చెందిన ఓక ప్రేమ జంట ఓ లాడ్జిలో దిగారు. అది గమనించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రేమ జంట రూములో ఉండగా కిడ్నాప్ చేసి కారులో తనను తీసుకు వెళ్లారు. తదనంతరం ఆమెను అందరూ కలిసి సామూహిక ఆత్యాచారం చేసారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని నిందితులపై కేసు నమోదు […]

image_of_a_thief Crime

అంబేద్కర్ కోనసీమ జిల్లా లో బంగారం చోరీకి పాల్పడ్డ దొంగలు…

అంబేద్కర్ కోనసీమ జిల్లా లో కొత్తపేట నియోజకవర్గం మండలం అవిడి గ్రామం లో ధూళి వెంకటేశ్వరరావు , ధూళి సుబ్రహ్మణ్యం ఇళ్ళలో దొంగలు బంగారం చోరీకి చేశారు. ధూళి వెంకటేశ్వరరావు , ధూళి సుబ్రహ్మణ్యం లు ఇంట్లో లేని సమయం చూసి ఆ ముగ్గురు దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. వారు దొంగతనం చేస్తున్న సమయంలో అక్కడ స్థానికలు రావటంతో దొంగలు పారారీ అయ్యారు. అందులో ఒక దొంగను స్థానికులు పట్టుకుని సమీపంలో ఉన్న పోలీసులకు అప్పగించారు. స్థానిక […]

WhatsApp Image 2023-11-06 at 9.25.56 PM Political

44 ప్లాస్టిక్ బ్యాగ్ లలో 2670 కేజీల PDS బియ్యం స్వాధీనం…

కాకినాడ సిటీ సంజయ్ నగర్‌ కాలనీలోని ఒక ఇంటిలో బియ్యం అక్రమ నిల్వ ఉండడాన్ని గమనించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి ఒక ఇంటిని తనిఖీ చేయగా 22 ప్లాస్టిక్ బ్యాగ్ లలో సుమారు 1359 కేజీల PDS బియ్యంను, ఇంటి ఆవరణలో గల ఒక వాహనములో 22 ప్లాస్టిక్ బ్యాగ్ లలో 1311 కేజీల PDS బియ్యంను మొత్తం వెరసి […]

WhatsApp Image 2023-10-30 at 8.34.18 PM Crime

నేరాల అదుపులో భాగస్వాములు కండి…. -అవగాహన సదస్సులో డి.ఎస్.పీ.-

సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల అదుపునకు గానూ వ్యాపారులు, ప్రజలు వారి వ్యాపార స్యలాల్లో, గృహాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాల సంఖ్యను తగ్గించేందుకు ప్రజలు, వ్యాపారులు పూర్తిగా భాగస్వాములు కావాలని పెద్దాపురం డిఎస్పి లతా కుమారి అన్నారు. సామర్లకోట పట్టణ పరిధిలోని వ్యాపారులు, పలు సంఘాల నాయకులకు సీసీ కెమెరాల ఆవశ్యకత తెలిపేందురు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీ.సీ.ఎస్.ఐ. అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దాపురం డీ.ఎస్.పీ.  లతాకుమారి ముఖ్యఅతిథిగా విచ్చేసారు. […]

IMG_20231026_103335 Andhra Pradesh

గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో చోటుచేసుకున్న విషాదం….

విజయనగరం జిల్లా గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో విషాదఘటన చోటుచేసుకుంది. పండంటి బిడ్డకు జన్మనీయాల్సిన తల్లి, కడుపులో బిడ్డతో పాటు కనుమూసింది. నిండు గర్భిణీ మృతిపై కుటుంభ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ మరణించిందని ఆరోపిస్తూ కుటుంభ సభ్యులు నిరశనకు పూనుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం … బొండపల్లి మండలం గొల్లుపాలెం గ్రామానికి చెందిన గొల్లు ఉష (28) 8వ నెల గర్భిణీ. ఆమెకు పిట్స్ రావడంతో గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రికి […]

IMG-20231026-WA0016 Crime

టిప్పర్ను ఢీకొని యువకుడు మృతి…

కాకినాడ జిల్లా లో పెద్దాపురం మండలం పులిమేరు శివారులో బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులు రోడ్డు మలుపులో ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో గొల్లపల్లి సుకుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కాగా, పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడినవారు పిఠాపురం మండలం కుమారపురం గ్రామానికి చెందిన వారిగా స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

OIP (2) Crime

రాజమండ్రి లో బండిని ఢీకొన్న బస్సు వ్యక్తి మృతి…

రాజమండ్రి మండలం ధవలేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే ధవళేశ్వరం బ్యారేజ్ సమీపంలో స్కూటీ ని కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు.  సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. ఈ ఘటపపై అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చేందిన వ్యక్తి వివరాలు తెలియాల్సివుంది.

220_F_43158400_r3ftcwAYVvRm7VrK61HkBGjcNt0wickQ Crime

టీవీ చానల్‌ మార్చమన్నందుకు భార్య పుట్టింటికి… భర్త ఆత్మహత్య

తమిళనాడులోని తిరువళ్లూరు కడంబత్తూరులో భార్య నాటికల (టీవీ సీరియల్స్‌) పిచ్చిలో పడి భర్త చావుకు కారణమయ్యింది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని తిరువళ్లూరు కగంబత్తూరులో నిషా, ఆశీర్వాదం దంపతులు కొన్నేల్లుగా నివాశముంటున్నారు. భర్త ఆశీర్వాదం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య నాటిక చూస్తుంది. ఆమె చూస్తున్న టీవీ ఛానల్ ను మార్చమని చెప్పడంతో ఆమె నిరాకించింది. దానితో వారిద్దరి మద్యా గోడవ మొదలయింది, అది పెరిగి పెద్దదవడంతో ఆ కోపంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ […]

1000037761 Crime

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు… ప్రమాదాలకు కారకులు కావద్దు – సబ్‌ ఇనస్పెక్టర్‌ నాగేశ్వరరావు

రోడ్ ప్రమాదాలను నివారణకు అయినవిల్లి ఎస్ఐ నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారు, అందుకు సంబంధించి ఇటీవల నిభందనలు విధించారు. జిల్లాలో జరుగుతున్న పలు ప్రమాదాలు మైనర్‌లవల్లనేనని గుర్తించిన పోలీసు యంత్రాంగం అందుకు సంబంధించిన నివారణ మార్గాల అమలులో భాగంగా కఠిన చర్యలు చేపట్టారు. ఎవరైనా తమ వాహనాలను మైనర్‌ బాలురు లేదా బాలికలకు ఇచ్చినట్టైతే … ఆ వాహనాన్ని ఇచ్చిన యజమానిపై చర్యలు తీసుకోబోతున్నట్టు ఎస్‌ ఐ వెల్లడించారు. ఈ నేపద్యంలో ముక్తేశ్వరం సెంటర్ లో మైనర్ల డ్రైవింగ్ […]