అయోద్య రామలయం పై IPS రాజా బాబు సింగ్ కీలక వ్యాక్యలు…!!!
మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన 1994-బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ IPS అధికారి రాజా బాబు సింగ్ తన పదవీ విరమణ తర్వాత అయోధ్యలో రామ యాత్రికులకు సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ప్రస్తుతం ఆయన ఇక్కడి ప్రధాన కార్యాలయంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF లో ఇన్స్పెక్టర్ జనరల్ శిక్షణకుడిగా పనిచేస్తున్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత అయోధ్యలో గణనీయమైన సమయం గడపాలని నిర్ణయించుకున్నానన్నారు. అక్కడ సందర్శించే యాత్రికులకు సేవ చేస్తానని, ప్రార్థనలు మరియు ధ్యానం ప్రతిరోజూ […]