ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిని జగన్ మోహన్ రెడ్డి ఆపేశారు… -అమిత్ షా-
ఆంధ్రప్రదేశ్లో అవినీతి, ఇసుక, భూ మాఫియాలు, నేరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 5న ధర్మవరం లో ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో షా డయాస్ను పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో జరిగిన మొదటి, రెండు దశల సార్వత్రిక ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ సెంచరీ […]