WhatsApp Image 2024-01-28 at 7.07.42 PM Kakinada

ధర్నా చౌక్ పై సత్వర నిర్ణయం తీసుకోవాలి… -బీ.జే.పీ. డిమాండ్-

ధర్నా చౌక్ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లేదా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు అనుమతించాలని కోరుతూ దుసర్లపూడి రమణ రాజు గత మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం ఆయనకు మద్దతు తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు గతంలో రాజకీయ పార్టీలు ధర్నాలు నిర్వహించి కలెక్టర్ లేదా జే.సీ. వంటి […]