సోమర్లకోటలో పి.డి.ఎస్. బియ్యం వాహనం పట్టువేత…
కాకినాడ జిల్లాలోని సోమర్లకోట పట్టణ సమీపములో అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనంలో పి.డి.ఎస్. బియ్యంతో వెళ్ళుతుందన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా ఆ వాహనంలో 91 ప్లాస్టిక్ బస్తాలలో సుమారు 4357 కేజీల పి.డి.ఎస్ బియ్యాన్ని గుర్తించడం జరిగిందన్నారు. పి.డి.ఎస్. బియ్యంను తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం మండలములోని మెదర బస్తి గ్రామానికి చెందిన వాహన యజమాని ఎ. పవన్, […]