b335f21d-0353-4de2-9252-9cda2c96a3e4 Crime

సోమర్లకోటలో పి.డి.ఎస్‌. బియ్యం వాహనం పట్టువేత…

కాకినాడ జిల్లాలోని సోమర్లకోట పట్టణ సమీపములో అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనంలో పి.డి.ఎస్‌. బియ్యంతో వెళ్ళుతుందన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా ఆ వాహనంలో 91 ప్లాస్టిక్ బస్తాలలో సుమారు 4357 కేజీల పి.డి.ఎస్‌ బియ్యాన్ని గుర్తించడం జరిగిందన్నారు. పి.డి.ఎస్‌. బియ్యంను తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం మండలములోని మెదర బస్తి గ్రామానికి చెందిన వాహన యజమాని ఎ. పవన్, […]

WhatsApp Image 2024-03-07 at 4.55.49 PM Political

ఎన్నికల ప్రచారంలో దాడిశెట్టి తనయుడు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవ్వడంతో అన్ని పార్టీ వర్గాలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అదేంవిదంగా వై.సీ.పీ. పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ తుని పట్టణంలో 25 వ వార్డు లోని రామ కృష్ణ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చైర్ మెన్ ఏలూరు సుధారాణి, నియోజవర్గ యువత అధ్యక్షులు ఏలూరు బాలు ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి వెళ్లి వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ […]

WhatsApp Image 2024-03-05 at 12.48.05 PM Exclusive

సామర్లకోటలో పోలింగ్ బూత్ లో కేంద్ర బటగాల ఏర్పాటు…

రాష్ట్రంలో ఎన్నికల దృష్య కాకినాడ జిల్లాలో అన్ని ప్రాతాలలో కేంద్ర బలగాలను ఏర్పాటు చేసారు. అందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా సామర్లకోట పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న సెంటర్లు, పోలింగ్ బూత్ లో పరిధిలో కేంద్ర బలగాలను ఏర్పాటు చేసారు. వారు ఏరియాల వారిగా అవగాహన పెంచుతూ ప్రజలకు ప్రశాంత వాతావరణంలో వారు యొక్క ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అనేదానిపై కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం […]

Electric-Shock Viral

కరెంట్ షాక్ కు గురై వ్యక్తి మృతి…

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం సమీపంలో బ్రౌన్ పేటకు చెందిన చెక్క ఆనంద్ కుమార్ కరెంటు షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న ఆనంద్ కుమార్ విద్యుత్ స్తంభంపై షాక్కు గురై కిందపడి మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. దీనిపై సామర్లకోట పోలీసులు కేసు […]

WhatsApp Image 2024-02-12 at 4.25.49 PM Viral

బ్యాంక్ రోబరీ పై సామర్లకోట పట్టణంలో దర్యాప్తు…!!!

ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలోని స్టేట్ బ్యాంకులో ఈ నెల 7వ తేదీన జరిగిన బ్యాంకు చోరీ కుంభకోణంలో అనుమానితులు జాడపై పోలీసులు ఆదివారం అర్ధరాత్రి వరకూ సామర్లకోట పట్టణంలో దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ట్రైనింగ్ డిఎస్పి సాయి ఈశ్వర్, యశ్వంత్ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు నిర్వహించారు. సామర్లకోట-పిఠాపురం రోడ్డు లోని మసీదుల సమీపంలో ముస్లిం ఏరియాలో ఐదుగురు వ్యక్తులు ఒక రూమును అద్దెకు తీసుకుని బ్యాంకు దోపిడీకి ప్రణాళిక రచించిన వారిలో ఉన్నట్టు అనుమానం వ్యక్తం […]

WhatsApp Image 2024-02-10 at 5.25.36 PM Viral

సామర్లకోటలో బైక్ ను ఢీకొన్న టిప్పర్…!!!

కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో బ్రౌన్ పేట సెంటర్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సెంటర్ దగ్గర ఒక బైకును ఆదే దారిలో వెళ్తున్న ఒక టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. దానితో ఒక యువకుడు గాయాలకు గురయ్యారు. బైక్ పై వెళ్తుండగా యువకుడిని స్థానిక బ్రౌన్ పేట దుర్గాదేవి ఆలయ సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి భాదితుడిని సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. […]

WhatsApp Image 2024-02-08 at 7.32.52 PM Crime

ప్రత్తిపాడు ఎస్.బీ.ఐ. బేంక్ లో చోరీ…

కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో గత రాత్రి చోరీ జరిగింది. మేనేజర్ తమ సిబ్బందితో బ్యాంక్ ఓపెన్ చేసే క్రమంలో దొంగతనం జరిగినట్టు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచార అందించారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ సతీష్కు మార్, పెద్దాపురం డిఎస్పి లతాకుమారితో పాటు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, బృందాలు పరిశీలించారు. […]

Parvatha-Poornachandra-Prasad Political

కొత్తపల్లి గ్రామంలో కొత్త సచివాలయాన్ని ప్రారంభం…

కాకినాడ జిల్లాలో శంఖవరం మండలం కొత్తపల్లి గ్రామంలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. కొత్తగా నిర్మించిన సచివాలయా ప్రారంభోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రరంభోత్సవంలో ప్రత్తిపాడు ఎం.ఎల్.ఏ. పర్వత పూర్ణ చంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన మొదట ప్రజ్వలన వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చావ సచివాలయ వ్యవస్తను ఏర్పాటుచేసి ప్రజల దగ్గరకే పాలనను తీసుకొచ్చారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళి జగన్ మోహన్ రెడ్డినే గెలిపించాలన్నారు. […]

WhatsApp Image 2024-02-06 at 8.30.27 AM Political

వై.సీ.పీ. పై ఫైర్ అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుకోటి…

ఆంధ్ర రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న నేపథ్యంలో చూసి ఓర్వలేక అధికార వై.సీ.పీ. నాయకులు విమర్శలు చేయడం సరికాదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుకోటి పాండురంగారావు ఖండించారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో కూడా పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఏ.పీ.సీ.సీ. అధ్యక్షురాలుగా వై.ఎస్. షర్మిల […]

WhatsApp Image 2024-02-05 at 8.35.16 AM Political

వై.సీ.పీ. కి బిగ్ షాక్…

కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజక వర్గం యానాదుల కాలనీలో 150 మంది వై.సీ.పీ. పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన ఆది వారం రాత్రి జరిగిన సమావేశంలో వర్మ వారందరికి షాలువాలు కప్పి పార్టీలోకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఎంతో అమాయకులు బలయ్యారని, రాష్ట్ర ప్రజలంతా ఆయన పాలనకు విసిగాపోయారని అన్నారు. ఇప్పడు ప్రజలంతా ఓటు అనే […]