WhatsApp Image 2024-01-31 at 7.29.03 PM Viral

రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి.. -జేసీ ప్రవీణ్ ఆదిత్య-

జిల్లా ప్రజలు, అధికారుల సహకారంతో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా నూతన సంయుక్త కలెక్టర్(జే.సీ.) సీ. ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా జే.సీ. గా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.‌ అనంతరం జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి రెవెన్యూ […]

448cd768-ae2f-40b9-8f5e-4c4823815eb9 Viral

జగన్నాధపురంలో టూ వీలర్ దగ్దం… కారణమిదే…???

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నగరం జగన్నాధపురంలో 20 వ డివిజన్ లో టూ వీలర్ బ్యాటరీ వెహికల్ ఒక్కసారిగ ఫైర్ అవ్వడంతో పూర్తిగా దగ్ధం అయ్యింది. దానితో ఆ బ్యాటరీ మోటర్ వెహికల్ తో పాటు ఇంటిలో ఉన్న వస్తువులు కాలిపోయాయి. స్థానికులు వెంటనే అగ్ని మాపక సబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకున్నారు.

WhatsApp Image 2024-01-29 at 5.39.24 PM Exclusive

చైర్ పర్సన్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ…

సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి కుటుంభాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప సోమవారం పరామర్శించారు. రెండు రోజుల క్రితం చైర్ పర్సన్ అరుణ మామాగారైన గంగిరెడ్డి స్వామి నాయుడు మృతి చెందగా పట్టణ వై.సీ.పీ. నాయకులు గంగిరెడ్డి కృష్ణమూర్తి, ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గంగిరెడ్డి బాలరామ్, గంగిరెడ్డి వెంకన్నల తండ్రి అయిన స్వామి నాయుడు మృతికి ఎమ్మెల్యే రాజప్ప వారి కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. స్వామి నాయుడు చిత్రపటం […]

WhatsApp Image 2024-01-28 at 8.44.00 PM Crime

హరి హర క్షేత్రం లో దొంగల బీభాత్సం….

సామర్లకోట పట్టణంలోని అయిదు తూముల వద్దగల రైల్వే ట్రాక్ గోదావరి కాలువ వద్ద హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నపూర్ణ సమేత రామ లింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి దొంగలు బీభాత్సం సృష్టించారు. నలుగురు వ్యక్తులు ఆలయంలో ప్రవేశించి ప్రధానాలయం తాళాలు పగులగొట్టి అన్నపూర్ణ అమ్మవారి ఆలయంలో వెళ్లారు. అమ్మవారికి నకిలీ నగలు ధరించడంతో అవి నకిలీవని వదిలిపెట్టి వెళ్లారు. అనంతరం హుండీలను బయటకు తెచ్చి వాటిని పగులగొట్టారు. అయితే ఇటీవలే హుండీలు ఖాళీ చెయ్యడంతో […]

R Exclusive

కాకినాడ జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం…

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిజం గెలవాలి కార్యక్రమాన్ని ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో తుని, జగ్గంపేట,పెద్దాపురం, కాకినాడ రూరల్ లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పర్యటిస్తారని వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయనను అక్రమ అరెస్టు చేసి నిర్భంధించిన సమయంలో వేదనకు గురై అసువులు బాసిన కుటుంబాలను నారా భువనేశ్వరీ పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించనున్నారని తెలిపారు.

WhatsApp Image 2024-01-22 at 7.03.27 PM Exclusive

ఆదిత్య కేలేజీ లో విద్యార్థులకు అవగాహన సదస్సు…

కాకినాడ జిల్లా లో సూరంసాలెంలో ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ లో ఫార్మసీ మొదటి సంవత్సరం బి. ఫార్మసీ మరియు ఫార్మా-డి విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన సదస్సు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జె.ఎన్.టి.యు.కే. ప్రొఫెసర్ డా. కె.వి.ఎస్.జి. మురళీ కృష్ణ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా. మురళీ కృష్ణ మాట్లాడుతూ… ఫార్మసీ కోర్సులపై విద్యార్థులకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమానికి  ప్రొఫెసర్ డా. కే.వి.ఎస్.జి. మురళీ […]