maxresdefault (1) Viral

అనపర్తి లో ఘోర ప్రమాదం… రైలు ఢీకొని వ్యక్తి మృతి…

తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తేలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అనపర్తి కి చెందిన గొలుగురి వెంకటరెడ్డి వ్యక్తిగత పని నిమిత్తం అనపర్తి లో రైల్వే పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందిని వారు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసామని, దర్యాప్తు […]

WhatsApp Image 2024-04-27 at 8.49.20 AM Political

అనపర్తిలో టీ.డీ.పీ. కి భారీ షాక్…

తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి మండలంలో టీ.డీ.పీ. కి భారీ షాక్ తగిలింది. స్థానిక ఎస్.ఎన్.ఆర్. కళ్యాణ మండపంలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీ.డీ.పీ. నాయకులు ఆ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో బీ.జే.పీ. లోకి స్వచ్చందంగా చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పార్టీ భలోపేతానికి మనమందరం కృషి చేయాలని సూచించారు.

e2f63170-9b18-47b9-ae4f-5d23d05eecbf Exclusive

భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని నేటి యువత అలవర్చుకోవాలి…

స్వాతంత్రం సాధించిన విజయాలను, రాజ్యాంగాన్ని లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించడమే విప్లవీరులు భగత్ సింగ్, రాజు గురు, సుఖదేవ్, ఇచ్చే నిజమైన నివాళి అని సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి తాటిపాక మధుపిలుపునిచ్చారు. దేశ ముద్దుబిడ్డలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 93వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నివాళుల కార్యక్రమాలు జరిగాయి . శనివారం ఉదయం స్థానిక కూరగాయలు మార్కెట్ వద్ద భగత్ […]

WhatsApp Image 2024-03-01 at 5.00.59 PM Trending News

దేశ అభివృద్ది లో యువత భాగస్వామ్యం కీలకం…

తూర్పుగోదావరి జిల్లాలో నెహ్రూ యువ కేంద్రం అద్వర్యం లో మాక్ యూత్ పార్లమెంట్ గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ కాలేజీ లో నిర్వహించారు. షేక్ మీరా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కార్యక్రమం ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.డి. ధనరాజు యువతను ఉద్దెసించి మాట్లాడుతూ… దేశ అభివృద్దిలో యువత కీలక పాత్ర పోషిస్తారని వారు సమాజంలో రాజకీయ, ఆర్దిక, వృత్తి పరంగా అభివృద్ది చెందాలని అన్నారు. యువత కేంద్ర ప్రభుత్వ క్రీడలు వ్యవహారల […]

Janasena Pary HD logo Viral

బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులకు న్యాయం చేయాలి…

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు రెవెన్యూ కార్యాలయం వద్ద కానేడు బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చెపట్టారు. జనసేన పార్టీ నాయకులు బ్లు క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికుల నిరసన శిబిరానికి వెళ్లి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ ఇంన్చార్జ్ మర్రె రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరిశ్రమ కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటామని సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడతామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు […]

WhatsApp Image 2024-02-20 at 9.04.50 PM Exclusive

మాతా శిశు మరణాలు జరగకుంగా దృష్టి సారించాలి… -డి.ఎం.హెచ్.ఓ. డా. కే. వెంకటేశ్వరరావు-

తూర్పు గోదావరి జిల్లాలోని స్థానిక వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మాత శిశు మరణాలపై వైద్యులు, వైద్య సిబ్బందితో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ కే. వెంకటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మాతాశిశు మరణాలు సంభవించకుండా భవిష్యత్తు కార్యాచరణతో వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ మరణాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపారు. గర్బిణి స్త్రీల ఆరోగ్యం పరిస్థితి, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని […]

WhatsApp Image 2024-02-20 at 9.04.47 PM Sport

9వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు…

తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం సర్కిల్ 9వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు భాగస్వామ్యం అవ్వడం వారిలోని క్రీడా నైపుణ్యానికి చక్కటి వేదిక అని ఎ.పి.ఈ.పీ.డీ.సి.ఎల్. ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ. పృధ్వీ తేజ్ పేర్కోన్నారు. స్ధానిక ఎ.పి.ఈ.పీ.డీ.సి.ఎల్., సర్కిల్ ఆఫీస్, గోదావరి గట్టు, రాజమహేంద్రవరం వద్ద ఉన్న శ్రీ త్యాగరాజ గాన సేవ సమితి హాల్ లోవాలిడేటరీ ఫంక్షన్ న్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి […]

maxresdefault (4) Trending News

బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవు… -డా. యస్.జీ.టి. సత్య గోవింద్-

తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ అనవాళ్ళు లేవని కోళ్ళ రైతులు, కోడి మాంస వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా. ఎస్.టి.జి. సత్య గోవింద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. కోడిమాంసం, కోడిగ్రుడ్లు తినుట వలన బర్డ్ ఫ్లూ రాదని అలాంటి గాలి వార్తలు నమ్మవద్దని తూర్పు గోదావరి జిల్లాలోని యావన్మంది కోళ్ళ రైతులకు మరియు కోడి మాంస ప్రియులకు తెలిపారు. పశు సంవర్ధక శాఖ పూర్తిగా సర్వే […]

04122022130312n6 Political

ధవలేశ్వరం లూధరన్ చర్చి దర్శించిన మంత్రి వేణుగోపాలకృష్ణ …

తూర్పు గోదావరి జిల్లాలో ధవలేశ్వరం లూధరన్ చర్చి వై.ఎస్.ఆర్.సీ.పీ. మంత్రి వేణుగోపాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతి కొరకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఎటువంటి విఘాతం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగించేలా మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఆదివారం స్థానిక ధవలేశ్వరం మెయిన్ రోడ్డు లో ఉన్న లూధరన్ చర్చ్ ని మంత్రి వేణుగోపాలకృష్ణ సందర్శించి ఏసుక్రీస్తుకు ప్రార్థనలు చేశారు. ప్రజాసేవ పరమావధిగా  వై.యస్. జగన్మోహన్ రెడ్డి  […]

WhatsApp Image 2024-02-18 at 6.43.16 PM Viral

రోడ్డు ప్రమాదంలో ఇద్దరుకు తీవ్య గాయాలు…

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగగింది. స్థానిక మధురపూడి ఎయిర్పోర్ట్ వద్ద లారీ ఒక బైకును ఢీ కొట్టింది. దానితో బైకు మీద ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఆంబులెన్స్ వచ్చి వారిని ఆసుపత్రికి తరలించారు. గోకవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన రెడ్డి దుర్గ, మరొక యువకుడు ఆదివారం సాయంత్రం రాజమండ్రి నుండి బైక్ పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అందుతో దుర్గ అనే […]