17-alamuru1 Exclusive

పారిశ్రామిక వేత్త పాపారావును సన్మానించిన గ్రామ పెద్దలు…

తూర్పూ గోదావరి జిల్లా కలవచర్ల గ్రామంలో సీతారామ ఆలయ వార్షకోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ వ్యాపారవేత్త, మురళీకృష్ణ సంస్థల అధినేత వంటిపల్లి పాపారావు ఉత్సవ కమిటీకి రూ. 40 వేల రూపాయిలు విరాళంగా అందించారు. అనంతరం స్వామివారిని దర్శంచినారు. తొలత గ్రామ పెద్దలందరూ ఆయనకి ఘన స్వాగతం పలికారు. పూల మాలలు వేసి షాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024-02-16 at 4.28.35 PM Political

కిసాన్ మోర్చా కార్మిక సంఘాల గ్రామీణ బంద్ విజయవంతం…

బి.జె.పి. ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రైతులు కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించ దేశవ్యాప్త గ్రామీణ బంద్ తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతం అయింది. నల్లజర్ల, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి రూరల్, పెరవలి గోపాలపురం, దేవరపల్లి, తదితర ప్రాంతాలలో వ్యవసాయ కార్మిక సంఘం, ఏ.పీ. రైతు సంఘం ఏ.ఐ.టీ.యూ.సీ., తదితర వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లు బంద్ నిర్వహించి గ్రామీణ ప్రాంతాలలో ర్యాలీలు నిర్వహించారు. […]

WhatsApp Image 2024-02-16 at 8.31.44 AM Crime

ఆ కుటుంబంలో చిచ్చుపెట్టిన అనుమానం…!!!

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కడియపుసావరంలో నివసిస్తున్న ఒక కుటుంబంలో భర్త అనుమానంతో భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… కడియపుసావరంకు చెందిన దూళ్ల సూరిబాబు (40) అదే గ్రామానికి చెందిన సత్య శ్రీ (33) లు 16 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి వెంకన్న బాబు, వైష్ణవి అనే అమ్మాయి ఉంది. ఆ కుటుంబం అంతా సజావుగా సాగిపోతుందనుకునే సమయంలో సూరిబాబుకు భార్యపై అనుమానం వచ్చింది. ఫోన్లో […]

OIP Future

రాజమహేద్రవరంలో ఈ నెల 15న మినీ జాబ్ మేళ…

తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15 వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కే. హరిచంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి హెటిరో డ్రగ్స్ కంపెనీ జూనియర్ కెమిస్ట్, ఆఫీసర్/కెమిస్ట్, ఇంజనీర్, సూపెర్వైజర్ పోస్టుల భర్తీ కొరకు రాజమహేంద్రవరంలో షెల్టన్ హోటల్ సమీపంలో, హేచ్.పీ. పెట్రోల్ పంప్ వెనుక  జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఇంటర్వూలు నిర్వహిస్తామని తెలిపారు. […]

maxresdefault Political

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి వేణుగోపాలకృష్ణ…

తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ పర్యటించారు. ఈ పర్యటన లో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. మొదట జేగురుపాడు జగనన్న కాలనీలో విద్యుద్దీకరణ కొరకు రూ. 3.58 కోట్ల రూపాయలతో 33/11 కె.వి సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం కడియం సుబ్బారావు పేటలో రూ. 12 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడి కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరయ్యి కేంద్రాన్ని ప్రారంభించారు. కడియంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ మల్టీపర్పస్ పనులను ప్రారంభించారు. […]

OIP (17) Exclusive

ధవలేశ్వరం బ్యారేజ్ మరో 5రోజులు ట్రాఫిక్ మళ్లింపు…!!!

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిదిలో ఉన్న ధవలేశ్వరం బ్యారేజ్ యొక్క మరమత్తు పనుల కోసం ఈ నెల 10వ తేదీ వరకూ ట్రాఫిక్ ను మళ్లించిన విషయం తెలిసిందే. అయితే పనులు పూర్తి కానందున మరో 5 రోజులు పొడిటించి 15వ తేదీ వరకు ట్రాఫిక్ ను మళ్లించాలని ఉత్తర్వులు జారీచేసినట్లు కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… పరిశర ప్రాంత వాసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని […]

WhatsApp Image 2024-02-09 at 10.09.53 AM Education / Career

క్రీడాకారులకు అభినందనలు తెలిపిన జే.సీ. తేజ్ భరత్….!!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీ.ఎం. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతీష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా ఆటల పోటీలలో తూర్పు గోదావరి జిల్లాలో 114 మంది ఆటగాళ్లు విజేతలుగా నిలిచారని జే.సీ. తేజ్ భరత్ వెళ్లడించారు. ఇప్పుడు విశాఖపటణంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పోల్గొనేందుకు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. వీరందరూ గురువారం బస్సులో విశాఖపట్నం వెళ్లారని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కార్యక్రమంలో పాల్గొని అక్కడ క్రీడల్లో విజయం సాదించి జిల్లా పేరు నిలపాలని క్రీడాకారులకు […]

WhatsApp Image 2024-02-07 at 8.19.21 PM Crime

పి.డి.ఎస్‌ (చౌక బియ్యం) అక్రమ నిల్వలు స్వాధీనం…!!!

పి.డి.ఎస్‌ (చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారంతో రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ , సివిల్ సప్లయ్స్ అధికారులు బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న బజాజ్ మాక్సిమా ఆటో  నెం. AP39 V 9391 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఆ […]

t Exclusive

బిక్కవోలు మండలంలో నూతన టిడిపి కార్యాలయం…

తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు మండలం పందలపాకలో తెలుగు దేశం పార్టీ సమావేశల కోసం నూతనంగా పార్టీ కార్యలయాన్ని నిర్మించారు. ఆ కార్యలయాన్ని ప్రారంభించడానికి ఎమ్మెల్యే చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మొదట తెలుగు దేశం పార్టీ సృష్టి కర్తయిన ఎన్.టీ.ఎర్. విగ్రహానికి పూల దండలు వేసి నమస్కరించి జండాను ఎగరవేసారు. తదనంతరం రిబ్బన్ కత్తిరించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… జరగనున్న ఎన్నికల్లో తెలుగు […]

R (3) Political

టిడిపిలో పలువవురు చేరిక…

తెలుగుదేశం పార్టీకి రోజు కోజుకి ప్రజాధారన పెరుగుతోంది. దానికి నిర్శనంగా తూర్పు గోదావరి జిల్లా లోని బిక్కవోలు మండలం పందలపాకలో టీ.డీ.పీ. పార్టీలోకి వై.సీ.పీ. నుంచి పలువురు నాయకులు చేరారు. ఈ సందర్బంగా నిమ్మకాయల చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వనమాడి కొండబాబు, తదితరులు వారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కొండబాబు, చినరాజప్ప మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికలలో టి.డి.పి., జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమ కాబట్టి దానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ […]