కాకినాడలో ఘనంగా జె.వి.వి. సైన్స్ అవార్డ్స్ కార్యక్రమం…
విద్యార్థులు తమజ్ఙాన సంపదను పెంచుకోవాలంటే, అందరితోనూ పంచంకోవాలని ముఖ్య వక్త ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జె.ఎన్.టి.యు.కె. ప్రొఫెసర్ మురళీకృష్ణ కోరారు. జెవివి సైన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కాకినాడలో జె.ఎన్.టి.యు.కె. నందు ఘనంగా ఏర్పాడుచేసారు. ఈ కార్యక్రమం జిల్లా జె.వి.వి. అధ్యక్షులు కె.ఎమ్.ఎమ్.ఆర్.ప్రసాద్ అధ్యక్ష వహించారు. ఈ సందర్బంగా మురళీకృష్ణ మాట్లాడుతూ… మొట్టమొదటి శాస్త్రవేత్త పిల్లవాడు అని , బాల్యం నుండి పిల్లలలో ఉదయించే ఎన్నో ప్రశ్నలే వారిని శాస్త్రవేత్తలు గా మారుస్తాయన్న అబుల్ కలాం వ్యాఖ్యలను […]