శిథిలావస్థకు చేరుకున్నపాఠశాల భవనాన్ని పరిశీలించిన ఆర్జెడి…. -సేంపిల్స్ సేకరణకు విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి ఆదేశాలు-
కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 గదుల పాత భవనమును విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి పరిశీలించారు. విద్యాశాఖకు చెందిన ఎన్.ఎస్.డీ. సత్తిరాజు, కాకినాడ డి.ఇ. బి.వి.వి. సత్యనారాయణ, ఎస్ఇ పి.ఆర్. డి.ఇ. వి. భాస్కర రావులతో కలసి ఆమే పాఠశాల భవనమును పరిశీలించి, ఇంజనీరింగ్ సిబ్బందికి పలు ఆదేశాలు చేశారు. బిల్డింగ్ ప్లాన్ పరిశీలించి క్వాలిటీ సేంపిల్స్ ను వెంటనే తీసి పరీక్షలకు […]