WhatsApp Image 2024-02-10 at 4.08.35 PM Education / Career

ప్రశాంత వాతవరణంలో నవోదయ ప్రవేశ పరీక్షలు…

నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు గానూ ప్రస్తుతం 8వ తరగతి, పడవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. మండల విద్యా శాఖధికారి వై. శివ రామ కృష్ణయ్య పర్యవేక్షణలో గవర్నమెంట్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలల్లో జరిగాయి. ఈ పరీక్షలకు సెంటర్ లెవెల్ పరిశీలకులుగా వి. జగన్ మోహన్ రావు వ్యవహరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే విద్యా సంవత్సరానికి సంభందించి […]