ఏలూరులో రైతు భరోసా శిక్షణ కార్యక్రమం…
ఏలూరు జిల్లాలో రైతు భరోసా శిక్షణ మరియు సందర్శన కార్యక్రమాన్ని డా. కె మోహనరావు ప్రిన్సిపల్ సైంటిస్టు (వెంటమాలజీ), అధిపతి వ్యవసాయ పరిశోధనా స్థానము విజయసాయి వారి అధ్యక్షతన స్థానిక వ్యవసాయశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలోని ఆరు సబ్ డివిజన్లకు చెందిన సహాయ వ్యవసాయ సంచాలకులు పంటల స్థితిగతులను, చీడ పీడల పరిస్థితులను మరియు వివిధ పంటల విస్తీర్ణముల గురించి తెలియజేశారు. డా. కె. మోహన్ రావు జిల్లాలో సాగు చేస్తున్న వివిధ పంటల […]