సంతృప్తికరమైన రీతిలో అర్జీలు పరిష్కరించాలి… -కలెక్టర్ ప్రసన్న వెంకటేష్-
ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లాస్దాయి జగనన్నకు చెబుదాం… స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అందిన ధరఖాస్తులు ప్రజలకు సంతృప్తి కలిగే రీతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, డిఆర్డిఏ పి.డి. డా. ఆర్. విజయరాజు, ఆర్డివో ఎన్ఎస్ కె. ఖాజావరి, వ్యవసాయశాఖ జె.డి. రామకృష్ణ లతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అర్జీలు స్వీకరించారు. ఈ […]