బిల్ గేట్స్ తో ప్రధాని మోదీ భేటీ…
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో భారతదేశాన్ని డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దుతున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన బిల్ గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య సధీర్ఘ చర్చ కొనసాగింది. విరిద్దది మధ్య జరిగిన సంభాషనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మాడియాలో విడుదలైంది. దీనికి గుర్తుగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలతో కూడిన ట్రైలర్ వీడియోను […]