andhra-pradesh-cm-ys-jagan-mohan-reddy-while-1339438 Political

ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు 4% కోటాను సమర్థిస్తున్నాను… -జగన్ మోహన్ రెడ్డి –

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచనకు తాను గట్టి మద్దతు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం తెలిపారు. కర్నూలులో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఒకవైపు మైనారిటీ కోసం 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలని చూస్తున్న బీ.జే.పీ. తో చంద్రబాబు నాయుడు చేతులు కలుపుతూనే ఉన్నార. ని అన్నారు. ఊసరవెల్లి లాంటి చంద్రబాబు నాయుడుని చూశారా అని విమర్శించారు. మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం […]

OIF (1) Viral

23 మంది పాకిస్తాన్ సిబ్బందినిరక్షించిన భాతర నౌకాదళం…

23 మంది పాకిస్థాన్ సిబ్బంది నడుపుతున్న హైజాక్‌కు గురైన ఇరాన్ ఫిషింగ్ షిప్‌ను భారత నావికాదళం రక్షించింది. నౌకాదళం 12 గంటల పాటు ఆపరేషన్‌ను నిర్వహించింది ఓడను అలాగే సిబ్బందిని రక్షించడానికి తీవ్రమైన బలవంతపు వ్యూహాత్మక చర్యలను అమలు చేసింది. ఇండియన్ నేవీకి చెందిన ప్రత్యేక బృందాలు ప్రస్తుతం ఇరాన్ నౌకను శానిటైజ్ చేస్తున్నాయి. వారు దాని సముద్రతీరతను కూడా తనిఖీ చేస్తున్నారు. తర్వాత దాని గమ్యస్థానానికి తీసుకెళ్లబడుతుందని, తద్వారా అది దాని సాధారణ చేపలు పట్టే […]

WhatsApp Image 2024-01-27 at 7.48.47 AM Kakinada

సాగరతీరాన అలరించిన విద్యార్థులు…

దేశంలో వివిధ ప్రాంతాల విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టెలా, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ పునాది అని రుజువు చేశారు ఈ చిన్నారులు. స్థానిక దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో సాగర్ తీరాన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులుచే సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించి, సాగర్ తీరానికి వచ్చిన నగర ప్రజలను ఎంతో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే యోగా, నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ […]

25e7e7acc95c0ec01ea5f2208e5cc5d5 Eluru

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు…

ఏలూరు నగరంలోని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏలూరు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వై.ఎం.హెచ్.ఐ. హాలు నందు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కమిషనర్ రేమెళ్ళ మల్లికార్జునరావు, సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ప్రసన్న ముఖ్య అతిథులుగా విచ్చేసి వేడుకను ప్రారంభించారు. భోగి మంటలు, గొబ్బిళ్ళతో ముగ్గులు అక్కడివారిని ఆకాట్టుకున్నాయి. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న మాట్లాడుతూ… సాహిత్య అకాడమీ సాంస్కృతి సంక్రాంతి […]