WhatsApp Image 2023-10-14 at 7.42.00 PM National

పరిశ్రమల్లో కనీస వేతన సవరణ జరగాలి.. ఎయఫ్టియు జిల్లా కార్యదర్శి ఏసుబాబు..

షెడ్యూల్ పరిశ్రమలు లో పని చేసే కార్మికులందరికీ కనీస వేతన చట్టం ద్వారా వేతనాలు పెంచాలని, తూర్పు గోదావరి జిల్లా ఎయఫ్టియు ప్రధాన కార్యదర్శి బొత్స ఏసుబాబు డిమాండ్ చేశారు. ఆయన సామర్లకోట బళ్ళమార్కేట్ సెంటర్ లో నిర్వహించిన కరపత్రాలు పంపిణీ కార్యక్రమం పెద్దాపురం డివిజన్ ఎయఫ్టియు అధ్యక్షుడు ఉప్పాడ అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిదులుగా జిల్లా కార్యదర్శి ఏసుబాబు, డి.నారాయణ మూర్తిలు హాజనయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఏసుబాబు మాట్లాడుతూ.. షెడ్యూల్ […]