WhatsApp Image 2024-01-23 at 4.41.00 PM Kakinada

ఇక వారికి విముక్తి….??? -డాక్టర్ ఎస్.లావణ్య కుమారి-

 శారీరక మార్పుల్లో సంభవించే అనేక రకాల కొత్త కొత్త రోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారు ఎముకులు, కీళ్ళ సంబంధిత వ్యాధుల భారిన పడి ఇబ్బందుల పడుతున్నారు. వారికి కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఆర్తోపెడిక్ విభాగాధిపతి డా. విఠల్ సారథ్యంలో పలువురు ప్రొఫెసర్ల బృదం పి.ఆర్.పి ప్లెట్లెట్స్ రిచ్ ప్లాజ్మా వైద్య విధానాన్ని ఆవిష్కరించినట్లు జీ.జీ.హెచ్. సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్య కుమారి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆర్థోపెడిక్ విభాగం మహిళా వార్డులో […]