బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించిన వాసంశెట్టి భీమరాజు…
కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో గుడారిగుంటలో గల భీమరాజ్ భవన్ లో బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం బీ.సీ. వెల్ఫేర్ అధ్యక్షులు వాసంశెట్టి భీమరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ బీ.సీ. సంక్షేమ సంఘం కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సమావేశానికి అన్ని కులల సంఘాల నాయకులు, మహిళలు హాజరయ్యారు. రాబోవు కాలంలో బీ.సీ. లు ఎదుర్కోవాల్సిన గడ్డు పరిస్థితుల గురించి ఏ విధంగా చైతన్యం పొందాలో చొల్లంగి […]