8efeba6a-5632-445f-9517-82e3c76b6dca Exclusive

బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించిన వాసంశెట్టి భీమరాజు…

కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో గుడారిగుంటలో గల భీమరాజ్ భవన్ లో బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం బీ.సీ. వెల్ఫేర్ అధ్యక్షులు వాసంశెట్టి భీమరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ బీ.సీ. సంక్షేమ సంఘం కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సమావేశానికి అన్ని కులల సంఘాల నాయకులు, మహిళలు హాజరయ్యారు. రాబోవు కాలంలో బీ.సీ. లు ఎదుర్కోవాల్సిన గడ్డు పరిస్థితుల గురించి ఏ విధంగా చైతన్యం పొందాలో చొల్లంగి […]

WhatsApp Image 2024-01-23 at 8.01.21 PM Kakinada

రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించే కుట్ర…

రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించి హిందూ దేశంగా ప్రకటించాలని బి.జె.పి. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ క్రైస్తవ, ముస్లిం మతాల నాయకులు ఫిబ్రవరి 10న కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్ నందు బహిరంగ సభను నిర్వహించనున్నారని ప్రకటించారు. అనంతరం నిరసన ప్రదర్శన చేయడినికి తీర్మానించామని హైకోర్టు న్యాయవాది, ఆంధ్ర రాష్ట్ర రాజ్యాంగ పరిరక్షణ సభ చీఫ్ కోఆర్డినేటర్ దొమ్మేటి సుధాకర్ ఆన్నారు. మంగళవారం సివైఎఫ్ ప్రధాన కార్యాలయంలో సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బీహెచ్.వి మూర్తి రాజు […]

IMG-20231103-WA0046 Political

కాకినాడ మండలం గొడారిగుంట లో గడప గడప ప్రోగ్రామ్ నిర్వహించిన ఎమ్మెల్యే కన్నబాబు…

కాకినాడ మండలంలో గొడారిగుంట 3వ వార్డ్లో జగనన్న గడప గడప ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఆ ప్రోగ్రామ్ కు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ రూరల్ మాజీ కౌన్సిలర్ వడ్డీ మణికుమర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కన్నబాబు కు మాజీ కౌన్సిలర్ వడ్డీ మణికుమర్ గజ మాలను సత్కరించారు. తదనంతరం గడప గడప ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఎమ్మెల్యే కన్నబాబు ఇంటింటికీ వెళ్లి… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పధవిలో కి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ప్రజలకు ఎంత మేలు జరిగిందో […]