n Kakinada

పిఠాపురంలో జనసేనలో చేరిన 200 కుటుంబాలు…

పిఠాపురంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి భారీ షాక్ తగిలింది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి నుంచి వై.సీ.పీ. పార్టీ కి చెందిన నాయకులు గొండవరపు నూకరాజు ఆధ్వర్యంలో 200 కుటుంబాలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుంపట్ల సత్యనారాయణ, అమరాది వల్లి, వీరబాబు, రాధాకృష్ణ, అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023-12-09 at 5.58.11 PM Exclusive

గొల్లప్రోలు లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్…

గొల్లప్రోలు క్రీస్తుసంఘం ఆధ్వర్యంలో ట్రినిటి హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు రిక్కీ గూటం స్ధానిక ఆర్‌.సి.యమ్‌ చర్చ్ గ్రౌండ్ లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అత్యాధునిక కేన్సర్ పరీక్షలను సుమారు 300 మందికి ఉచితంగా మామోగ్రామ్, పాప్ స్మియర్ వంటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వారికి మందులు పంపిణీ చేసారు. ఈ క్యాంప్ లో డా. […]

WhatsApp Image 2023-10-20 at 6.48.03 PM Political

చేనేత కళాకారులకు పరికరాలు అందించిన కేంద్ర ప్రభుత్వం…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతరంగం విశిష్టతను గుర్తించి చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పరికరాలు చేనేత కళాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కర్నూలు పార్లమెంట్ సభ్యులు డా. ఎస్. సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో అపర్ణ దేవి గుడి దగ్గర బత్తుల మురళి కళావేదిక వద్ద జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు ఎస్. సంజీవ్ కుమార్, కాకినాడ […]