రీ సర్వే ను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం….
జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంలో భాగంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు కోరారు. సర్వే విధుల్లో ఉన్న ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలకు ప్రభుత్వం సమకూర్చిన ట్యాబ్ లను స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… ప్రభుత్వం సమకూర్చిన ట్యాబ్ లను సద్వినియోగం చేసుకొని, సర్వేను మరింత పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. సర్వేలో […]