గుజరాత్లో బీ.జే.పీ. కి ఎదురుదెబ్బ… 1.25 శాతం తగ్గిన ఓట్లు…
2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం 1.25 శాతం పడిపోయింది. ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం… 2019లో 63.11 శాతం ఓట్లతో పోలిస్తే ఈసారి పార్టీకి 61.86 శాతం ఓట్లు వచ్చాయి. 25 నియోజకవర్గాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీల సంయుక్త ఓట్ల షేర్లు 33.93 శాతంగా నమోదయ్యాయి. ఇందులో కాంగ్రెస్కు 31.24 శాతం, ఆప్కి 2.69 శాతం ఓట్లు వచ్చాయి. ఉత్కంఠను […]