సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… 4గురు మృతి…
హిమాచల్ ప్రదేశ్లో ఘోయ ప్రమాదం చోటుచేసుకుంది. సిమ్లాలోని జుబ్బల్ వద్ద రోహ్రు డిపోకు చెందిన హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ హెచ్.ఆర్.టి.సి. బస్సు గిల్తారీ రోడ్డులో పడిపోవడంతో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఎస్.డి.ఎం. జుబ్బల్ రాజీవ్ నమ్రాన్ మాట్లాడుతూ… బస్సులో ఐదుగురు ప్రయాణికులు, డ్రైవర్ మరియు ఆపరేటర్తో సహా మొత్తం 7 మంది ఉన్నారని అన్నారు. వారిని […]