ch Political

ఆసుపత్రిలో చేరిన టీ.డీ.పీ అధినేత చంద్రబాబు..

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు లో రాజమండ్రి జైలు లో ఉన్న టీ.డీ.పీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారు. అధిక ఉష్ణోగ్రతతో ఆయనకు స్కిన్ అలర్జీ వచ్చిందని అధికారులు సమాచారం ఇవ్వడంతో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆయనను పరిక్షిస్తున్నారని జైలు అధికారులు తెలిపారు. కాగా, గత 33 రోజులుగా చంద్రబాబు జైలు లో ఉన్న విషయం తెలిసిందే.