skynews-gaza-war-2014-israel_5379145 International

24 గంటల్లో 700 మంది మృతి… కొనసాగుతున్న ఇజ్రాయిల్ యుద్ధం.

గాజాకు ఇజ్రాయిల్ మద్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కాని కాల్పులు విరమణ తరువాత మళ్లీ గాజా పై ఇజ్రాయిల్ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఒక వైపు జబాలియా శరఫార్థి శిబిరంపై ఇజ్రాయిల్ బాంబులు దాడి చేసింది. ఆ దాడుల్లో శిబిరంలో నివసిస్తు వారిలో పలు సంఖ్యాల్లో ప్రాణాలు కోల్పోయారని శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని అధికారులు తెలియచేశారు. ఈ దాడుల్లో 700 మంది పాలస్తీనియన్లు మృతి చేందినట్లు తెలిపింది.