WhatsApp Image 2023-12-15 at 12.46.09 PM Weather

శ్రీలంక కు తూర్పు దిశగా ఉపరితలం ఆవర్తనం…

శ్రీలంక కు తూర్పు దిశగా బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం ఏర్పడిందని విపత్తుల శాఖ సంస్థ తెలిపింది. ఇది రేపటికి దక్షిణ శ్రీలంక మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ మీదుగా ప్రయానించి ఎల్లుండి కి హిందూ మహాసముద్రం చేరుకోనే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావం వల్ల నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వెంబడి మేఘాలు ప్రయానిస్తాయి కాని వర్షాలు పడవని తెలిపింది. తేలికపాటి జల్లులు పడే అవకాశముందని ప్రజలు భయపడవల్సిన అవసరం లేదని చెప్పింది. అదే సమయంలో […]

OIP (2) International

వివిధ ఆగ్నేయాసియా దేశాలలో కరోన ఆంక్షలు… -ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి-

కొన్ని వారాలనుంచి కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నందున వివిధ ఆగ్నేయాసియా దేశాలు ఆంక్షలను విధించి ఫేస్ మాస్క్‌ను తప్పనిసరి చేశాయి. ఈ దేశాల్లోని అంతర్జాతీయ ప్రయాణికులు, స్థానికులు ఫేస్ మాస్క్‌లు ధరించి విమానాశ్రయంలోకి రావాలని కోరారు. కఠినమైన చర్యల్లో భాగంగా, విమానాశ్రయాలలో ఉష్ణోగ్రత స్కానర్ కూడా పెట్టారు. ఈ కోవిడ్ కేసులు సింగపూర్‌, మలేషియా, ఇండోనేషియా దేశాలలో విశృతంగా పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.

OIP (14) International

దేశ జనాభా రేటును పెంచ్చాలి… -ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్-

ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఒక కార్యక్రమంలో భాదపడిన వీడియో ప్రపంచ వ్యా ప్తంగా వైరల్ అవుతుంది. అగ్రరాజ్యం అమెరికాతో సహా పలు దేశాలు ఉత్తరకొరియాపై ఆంక్షలను విదించడంతో ఉత్తరకొరియా పరిస్థితి బాగోలేదని పలు అంతర్జాతీయ కథనాలు అనుకుంటున్నాయి. పూట గడవడమే కష్టంగా ఉన్న దయనీయ పరిస్థితుల్లో ఉత్తరకొరియా ప్రజలు పిల్లలను కనడం తగ్గించేశారు. గత ఏడాది దేశంలో జననాల రేటు రికార్డు స్థాయిలో 1.8 శాతా నికి పడిపోయిందని వెల్లడించింది. జనాభా సంఖ్య తగ్గి […]

WhatsApp Image 2023-11-01 at 8.20.33 PM International

పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన…

పాలస్తినా ప్రజలపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు నిరసనగా సీ.ఐ.టీ.యు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాంప్లెక్స్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీ.ఐ.టీ.యు. జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ… మొదటి ప్రపంచ యుద్ధం లో పాలస్తీనాకు వలస వచ్చిన ఇజ్రాయిల్ ప్రజలు కాలక్రమేనా పాలస్తీనాను సగభాగంపైన ఆక్రమించి నేడు పాలస్తినా ప్రజానీకంపై దాడులు చేసి సుమారు 8,500 మంది పైన అమాయక ప్రజానీకాన్ని చంపడం దారుణమన్నారు. ఐక్యరాజ్యసమితి లోని 160 […]

IMG-20231027-WA0048 News International

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. కొవ్వొత్తుల ర్యాలీ

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. నేతలు డా. కే. నారాయణ, కే. రామకృష్ణ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కే. నారాయణ మాట్లాడుతూ… ఇంతవరకు ప్రపంచంలో జరిగిన యుద్ధాలు వల్ల మానవాళికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. లక్షల మంది ప్రాణాలు సైతం కోల్పోవడం బాధాకరమని అన్నారు. పెట్టుబడి సామ్రాజ్యవాద కాంక్షతో నేటికీ ప్రపంచంలో ఏదోమూల యుద్ధాలు సాగుతూనే ఉన్నాయన్నారు. ఈ యుద్ధాలు భారతదేశం ప్రజానీకంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారు. ముఖ్యంగా మనుషుల మధ్య […]