pawankalyan.k_67262456_131056474817124_6719820703455605880_n Political

జనసేనలో చేరనున్న నందిత కన్స్ట్రక్షన్స్ అధినేత…!!!

నందిత కన్స్ట్రక్షన్స్ అధినేత మల్లాడి రాజేంద్ర ప్రసాద్ జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పవన్ యొక్క ఆశయాలు, అలాగే మత్స్యకారులకు అతను ఇస్తున్న భరోసా నచ్చి జనసేన పార్టీలోకి తన వర్గీయులతో భీమవరంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేరడానికి నిర్ణయించుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే బుధవారం ఉదయం 11 గంటలకు ర్యాలీగా భీమవరానికి బయలుదేరుతున్నామని వెళ్లడించారు. కావున కాకినాడలోని జగన్నాథపురం ఎం.ఎస్.ఎన్. చారిటీస్ మొదటి వీధి రామాలయం పక్కన మల్లాడి రాజేంద్రప్రసాద్ కార్యాలయానికి […]

448cd768-ae2f-40b9-8f5e-4c4823815eb9 Viral

జగన్నాధపురంలో టూ వీలర్ దగ్దం… కారణమిదే…???

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నగరం జగన్నాధపురంలో 20 వ డివిజన్ లో టూ వీలర్ బ్యాటరీ వెహికల్ ఒక్కసారిగ ఫైర్ అవ్వడంతో పూర్తిగా దగ్ధం అయ్యింది. దానితో ఆ బ్యాటరీ మోటర్ వెహికల్ తో పాటు ఇంటిలో ఉన్న వస్తువులు కాలిపోయాయి. స్థానికులు వెంటనే అగ్ని మాపక సబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకున్నారు.

IMG-20231116-WA0037 Kakinada

జగన్నాధ పురం MSN చారిటీస్ లో ట్రాఫిక్ నిబంధనలపై సదస్సు….

కాకినాడ నగరం జగన్నాధపురం లో MSN చారిటీస్ పాఠశాలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సును  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సి.ఐ. రమేష్ హాజరయ్యారు. ఈ సదస్సులో అశేషంగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సి.ఐ. రమేష్ మాట్లాడుతూ… ప్రతీ విద్యార్థి, విద్యార్థినులు ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవాలి తద్వారా ప్రమాదాలను నియంత్రించగలమని చెప్పారు.  ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది ఎస్.ఐ. కిశోర్ బాబు, ఏ.ఎస్.ఐ. రమణ మూర్తి , హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.