జగ్గంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం… -ఇద్దరు మృతి-
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట కొత్తూరులో రెండు బైకులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటణా స్థలానికి వెళ్లి భాదితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారు రాజపూడికి చెందిన కోన సత్తిబాబు, రాయవరం మండలం అత్తమూరుకు చెందిన కర్రి రాజకుమర్ రెడ్డి గా గుర్తించారు. ఈ ఘటణ పై కేసు నమోదు చేసి విచారన చేపట్టారని […]