జే.ఎన్.టీ.యు. లో ఘనంగా నిర్వహించిన పదవ స్నాతకోత్సవం….
కాకినాడ జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిధ్యాలయం పదవ స్నాతకోత్సవం బుధవారం యూనివర్శిటీ అలూమ్ని ఆడిటోరియంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, యూనివర్శిటీ కులపతి ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిదిగా హాజరయ్యారు. కాగా మాజీ నేవీ రియర్ అడ్మిరల్ ఎస్ వెంకట శేషాచారి మరో ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇ సర్వీసెస్ ప్రెసిడెంట్ వి. రాజన్నకి గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేశారు. […]